Home / జాతీయం
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
Centre Scraps ‘No Detention Policy’ For Classes 5 and 8: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్కు సంబంధించిన నో డినెన్షన్ను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు తమ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కేంద్రం తాజా నిర్ణయంతో ఇకపై వారంతా తప్పనిసరిగా ఆయా తరగతులలో ఉత్తీర్ణత […]
Former Supreme Court judge V. Ramasubramanian appointed NHRC: జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగియగా, నాటి నుంచి తాత్కాలిక చైర్పర్సన్గా విజయ భారతి సయానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో పుట్టి.. ఛైర్మన్ వరకు వి.రామసుబ్రమణియన్ 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు […]
PM Narendra Modi receives Kuwait’s highest honour: ప్రధాని నరేంద్ర మోదీకి మరో పురస్కారం వరించింది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’తో సత్కరించింది. ఈ అవార్డును కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా ప్రధాని మోదీకి అందజేశారు. అయితే, ఇప్పటివరకు ప్రధానమంత్రి […]
Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. […]
PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందీరా గాంధీ కువైట్ను సందర్శించారు. ఆ తర్వాత కువైట్లో పర్యటిస్తున్న రెండో భారత ప్రధాన మంత్రిగా మోదీ ఉన్నారు. ఆ దేశంలో ఆయన రెండు రోజుల పాటు ఉండనున్నారు. […]
Haryana ex-chief minister Om Prakash Chautala Expired: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(89) కన్నుమూశారు. గురుగ్రామ్లోని తన నివాసం వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. వివరాల ప్రకారం.. ఐఎన్ఎల్డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్లోని ఆయన నివాసంలో ఉండగా.. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో […]
Opposition MPs Protest Over Amit Shah Comments On Ambedkar: బీఆర్ అంబేద్కర్పై బుధవారం హోమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల రగడ.. గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టగా, అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షమూ నిరసనకు దిగింది. మొత్తంగా గురువారం కూడా ఈ అంశం కారణంగా సభా సమయం వృధా అయింది. పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్లోని మకరద్వారం వద్ద […]
BJP MP alleges Rahul Gandhi pushed him in Scuffle outside Parliament: పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నిరసన చేస్తున్నారు. అంబేద్కర్ను అమిత్ షా అవమానించారంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల నిరసనలో […]
Huge Encounter breaks out between terrorists: జమ్ముకశ్మీర్ కాల్పులతో మరోసారి దద్దరిల్లిపోయింది. జమ్ముకశ్మీర్లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గాంలో భద్రతాదళాగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాగాలు అదుపులోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలుసుకున్నా భద్రతదళాగాలు కార్డెన్ సెర్చ్ […]