Home / జాతీయం
Rain Alert To Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే రానున్న ఐదు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో వచ్చే ఐదురోజులు […]
Siddaramaiah Sentaional Comments about CM: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లూ నేనే సీఎంగా ఉంటానని ప్రకటించారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పారు. అవును నేనున సీఎంను. మీకు ఏమైనా సందేహం ఉందా అని ప్రశ్నించారు. త్వరలో మార్పు వస్తుందని బీజేపీ, జేడీఎస్ చెబుతున్న విషయాన్ని అడగగా.. వీళ్లేనా మా హైమాండ్ అని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, తన వద్ద 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని డిప్యూటీ […]
Union Government Decided To Change GST Slabes: మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆదాయ పన్నుల రాయితీల రూపంలో వారికి ఉపశమనం కల్పించిన కేంద్రం.. పేదలపై కూడా దృష్టి పెట్టింది. వస్తుసేవల పన్నుని (జీఎస్టీ) తగ్గించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో ఉన్న నిబంధనలను మార్పు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 12 శాతం జీఎస్టీ స్లాబ్ […]
Covid Vaccines Cleared Of Sudden Death, Heart Attack Link, Says Health Ministry: కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తర్వాత ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్, ఎయిమ్స్ అధ్యయనం చేయగా.. సంచలన ప్రకటన చేసింది. ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని తెలిపింది. యువత ఆకస్మిక మరణాలకు మయోకార్డియల్ ఇన్ఫార్షన్ కారణమని నిర్ధారించింది. గత కొంతకాలంగా మరణిస్తున్న వారిలో మయోకార్డియల్ ఇన్ఫార్షన్ ప్రధాన కారణంగా అధ్యయనంలో […]
PM Modi Five Nations Tour: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో పర్యటింస్తారని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే భారత ప్రధాని మూడు దశాబ్ధాల తర్వాత ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ […]
Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య అదృష్టవంతుడని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. అవును.. తాను అదృష్టవంతుడినేనని, అందుకే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని చెప్పారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పట్ల ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ అసంతృప్తితో ఉన్నారు. సిద్ధరామయ్య లాటరీ కొట్టారని, ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది తానే అని చెప్పారు. ఆయన అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. తనకు ఏ గాడ్ ఫాదర్ లేరని, తాను […]
Chandigarh Government: చండీగఢ్ ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ వేసుకోవాలని నిర్ణయించారు. వచ్చే సోమవారం నుంచి చండీగఢ్ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ప్రతి వారం అధికారికంగా డ్రెస్కోడ్ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తాజాగా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా చొరవ దేశంలో ఇదే మొదటి సారి అని, […]
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానించారు. మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పటికే ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డీకే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. నా తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకోవడం లేదన్నారు. 2028లో జరిగే ఎన్నికలపై నేతల దృష్టి ఉండాలని సూచించారు. […]
Karnataka Minister Priyank Kharge: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ను పూర్తిగా బ్యాన్ చేస్తామని కర్ణాటక మంత్రి ప్రియంక్ ఖర్గే అన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థ విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని ఆరోపించారు. ఒక వేళ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తామని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ నిషేధించలేదా..? మళ్లీ అదే చేశారని తెలిపారు. వారు కేవలం చట్టాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తారని చెప్పారు. వారి వద్దకు వచ్చిన రూ.250 కోట్ల ఫండ్స్ […]
Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలతోపాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అలాగే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథాకానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అలాగే రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం […]