Home / జాతీయం
New Parliament: భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సకల హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
Delhi CM: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తీహార్ జైలులో ఇద్దరు గ్యాంగ్ స్టర్లు ప్రత్యర్దుల దాడిలో మరణించిన తరువాత భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తిన నేపధ్యంలో జైళ్ల శాఖ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా 80 మంది అధికారులను బదిలీ చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన డిప్లమాటిక్ పాస్పోర్ట్ను సరెండర్ చేశారు.క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో మార్చిలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు పడింది
ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రా కు కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 30న విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. మేలో కోల్కతాలోని అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో సినిమాపై వ్రాతపూర్వక ఫిర్యాదు నమోదయింది.
:ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ లెఫ్టినెంట్ గవర్నర్కు సమర్పించిన వాస్తవ నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణకు మొత్తం రూ. 52.71 కోట్లు వెచ్చించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
: కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ పాస్పోర్ట్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు శుక్రవారం పాక్షికంగా అనుమతించి మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) మంజూరు చేసింది. నేను మీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తున్నాను.
Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు.
ప్రైవేటు రంగుల్లో ఉద్యోగులకు సంబంధించి లీవ్ ఎన్క్యాష్మెంట్పై కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్పై పన్ను మినహాయింపు రూ. 3 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని 2002 లో నిర్ణయించారు.
ఇప్పటికే భారత్తో సరిహద్దు ప్రతిష్టంభనలో చిక్కుకున్న చైనా, ఉత్తరాఖండ్కు ఆనుకుని సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోందని తెలుస్తోంది. 250 ఇళ్లతో కూడిన ఈ సరిహద్దు గ్రామాలను వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి)కి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. కేవలం సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్లో 400 గ్రామాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.