Home / తెలంగాణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు
ఉద్యమ పార్టీ తెరాస మునుగోడు ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకొనింది. తమ పార్టీ అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డిని మునుగోడు ఓటర్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు.
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరి అనుమానాస్పందంగా ఉందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Munugode By Poll Result Counting Live Updates:: మునుగోడులో గెలిచ్చేదేవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది
మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
హైదరాబాద్ నగర శివారులో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్కారం గ్రామ పరిధిలోని ఎర్రకుంట చెరువులో పడి 6మంది చనిపోయారు.
తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తరహాలోనే మరో అధునాతన క్రికెట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి రామగుండంకి రానున్నారు.