Home / తెలంగాణ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఒక దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ప్రశ్న వేశారు.
:ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదనతో, తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారు.
ప్రధానమంత్రి మోదీ అండ్ టీం పై ఆరోపణలు గుప్పిస్తూ ఎమ్మెల్యేల కొనుగోల ప్రలోభాల డీల్ కేసుపై సీఎం కేసిఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.
తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో నిందుతులు కీలక అంశాలు పేర్కొన్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నామని నిందితులు తెలిపారన్నారు
తెలంగాణలోని మా రాజధాని హైదరాబాదుకు వచ్చి తెరాస పార్టీకి చెందిన శాసనసభ్యులను కొంటామంటే చేతులు ముడుచుకొని కూర్చోవాల్నా!? ప్రశ్నేలేదు..తాడో పేడో తేల్చుకొనేందుకు నేను రెడీ అంటూ సీఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి (92) కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ నేటి మధ్యాహ్నం కన్నుమూశారు
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసుపై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేసిఆర్ మీడియాతో ముచ్చటించారు.
భాగ్యనగరవాసులకు అలనాటి తీపి గుర్తులు తిరిగి అందబోతున్నాయి. ప్రభుత్వ రధచక్రాలు టీఎస్ఆర్టీసి అందుకు సన్నహాలు చేస్తుంది. కాలుష్య రహితంగా, సుందరమైన ఆకృతిలో డబుల్ డెక్కర్ బస్సులు ట్విన్ సిటీస్ రహదారుల్లో కనువిందుచేయనున్నాయి
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు నేటినుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తు న్నట్టు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.