Home / ప్రాంతీయం
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే కేసులు పెడుతున్నారని గుర్తు చేసారు.
ఏడాది కాలంగా గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీపై ఫోకస్ పెట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలు చేయిస్తున్నారు. మూడో సారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు టీమ్ ధీమాతో ఉంది. ఆ లెక్కలతోనే బీజేపీ సైతం టీడీపీని దగ్గర చేర్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది . అయితే బీజేపీతో పొత్తు విషయమై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట,
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీ ఏర్పడ్డాక జగన్ వెంట అడుగులు వేసిన నాయకుల్లో నెల్లూరు జిల్లా నాయకులదే తొలిస్ధానం. కడప తర్వాత నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోటగా పిలుచుకుంటారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లోనూ ఎమ్మెల్సీ కవిత అనుచరులైన, బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజనా రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇల్లు కార్యాలయాల పై దాడులు కొనసాగుతున్నాయి.
మునుగోడులో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయం మరింత రాజుకుంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్, రాజాసింగ్ వ్యవహారాలు దుమ్మురేపితే, ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు.
ఆయనో ఎమ్మెల్యే. నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళ్లడమే ఆయన లక్ష్యం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గం అనుకుంటారాయన. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే ఆ ఎమ్మెల్యే పనితీరుకు ఫిదా అవుతున్నారంట, ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?
హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అస్సోం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైక్ లాగారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించారు.
రెవిన్యూ శాఖ అంటేనే ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. లంచం కోసం సామాన్యుడిని కూడా వదలడం లేదు. దీంతో ఉన్నది కట్టబెట్టడమో లేదా సరిపెట్టుకోవడమో జరిగేలా ప్రభుత్వ సిబ్బంది ప్రజలను నంజుకు తింటుంటారు. అలాంటి సంఘటనలో ఓ బాధితుడు ఏసిబి ఆశ్రయించడంతో వలలో రెవిన్యూ సిబ్బంది చిక్కుకొన్నాడు.