Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వరుసగా నాలుగో ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేసింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం లబ్దిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బును జమ చేస్తోంది.
CM KCR kongara kalaan Rangareddy TRSమత ఉచ్చులో పడి, ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని సీఎం కేసీఆర్ అన్నారు. మోస పోతే గోస పడుతామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన, నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదైంది. మంగళ్హాట్ పీఎస్లో రాజాసింగ్పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. రాజాసింగ్ను రౌడీషీటర్గా పోలీసులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. రెండురోజులకిందట రాజాసింగ్ అరెస్టు సందర్భంగా 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశ పెట్టారు. కృష్ణా జిల్లా పెడనలో ఈ కార్యక్రం జరిగింది. పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అందరిని ఆకట్టుకుంది. సీఎం జగన్ కూడా ఈ ఎగ్జిబిషన్ను చూసి తిలకించారు.
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిసిన సమాచారం. 2022 ఆగష్టు 3 నుంచి ఆగష్టు 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే.
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలను అగష్టు 26 న ప్రకటించనున్నారు. బీఈడీ విద్యార్థుల ప్రవేశ పరీక్షల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఎడ్సెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలు వెలువడిన తరువాత https://edcet.tsche.ac.in/ వెబ్సైట్ ద్వారా ఎడ్సెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.