Home / ప్రాంతీయం
Big Shock To Sajjala Bhargav Reddy: వైసీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. […]
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]
AP High Court On Ram Gopal Varma Case: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దని ముందస్తుగా ఇచ్చిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కేసులు కొట్టేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు వేశారు. అయితే, తాజాగా, విచారణ చేపట్టిన హైకోర్టు ఆయననున అరెస్ట్ చేయకూడదని చెప్పడంతో […]
Pawan Kalyan to Meet with CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో పవన్ లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంటుందని రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. కాగా, ఇటీవల కాకినాడ పోర్టులో దొరికిన బియ్యం అక్రమ రవాణా అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తాజా, రాజకీయ […]
Honour Killing in Telangana: తెలంగాణలో పరువు హత్య కలకలం రేగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ను ఆమె సోదరుడే అతి కిరాతంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. ఆమెను కారుతో ఢీకొట్టాడు. తర్వాత కిందపడిన వెంటనే కత్తితో నరికి చంపాడు. అయితే, రాయపోల్ ప్రాంతానికి చెందిన […]
Supreme Court has ordered the CBI and ED about Jagan Assets Case: ఏపీ మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలు అందించాలని చెప్పింది. అయితే, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా […]
Harish Rao Press Meet in Praja Bhavan: డబుల్ టంగ్ లీడర్ చాలా డేంజర్ అని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో ఎన్నో మాటలు మార్చారన్నారు. రెండు నాల్కల ధోరణి ప్రమాదమని హరీష్ రావు అన్నారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు […]
Kishan Reddy says BJP Charge Sheet on Congress Failures: అసమర్థతలో, అసత్యాల ప్రచారంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడలో బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘గ్యారెంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాలు’ అనే పేరుతో చార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఏ ఒక్క హామీనీ […]
AP Cabinet Meeting on Tuesday: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ […]
Minister Nadendla Manohar Speaks to Media over Rice Export Issue: కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని, గత వైసీపీ ప్రభుత్వం ఈ పోర్టును పూర్తిగా అందుకోసమే వినియోగించిందని జనసేన సీనియర్ నేత, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి గడచిన మూడేళ్లలో రూ. 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని ఆయన మండిపడ్డారు. దీనికోసమే కాకినాడు పోర్టు పాత […]