Home / ప్రాంతీయం
CM Revanth Reddy says Rythu Bharosa to Farmers After Sankranti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, ఉచిత రైతు బీమా, సన్నాలకు బోనస్ వంటివి అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మేలు చూసి ఓర్వలేకనే విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో […]
Harish Rao Thanneeru fire on congress government: కాంగ్రెస్ ఏడాది పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ‘ఈ సర్కారు ఉత్త బేకారు’గా ఉందని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు, అసత్య ప్రచారంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఏ వర్గమూ వీరి పాలనను మెచ్చకోవటం లేదని తెలిసే.. ముఖ్యమంత్రి విజయోత్సవాల పేరుతో సొంత డబ్బా కొట్టుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనలో రాష్ట్రం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మంచి ఆర్థిక […]
Floods Effect To AP Due To Heavy Rains By Fengal Cyclone: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. విశాఖతోపాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షానికి […]
AP New Ration Cards Application starts from tomorrow: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులేని వారంతా కొత్త రేషన్ కార్డు తీసుకునేందుకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రేపటినుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు […]
Massive Encounter in Mulugu Dist: తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో వద్ద చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఆపరేషన్లో భాగంగా ఒక్కసారిగా ఒక్కరికొకరు ఎదురుపడడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు […]
Minister Sridhar Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. విధానాలను ఆచరణలో పెట్టడమే అతిపెద్ద సవాల్ అన్నారు. గచ్చిబౌలిలోని టీహబ్ లో బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (బిక్కి)ఆధ్వర్యంలో అవార్డ్స్-2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామిక […]
CM Revanth Reddy speech in the Praja Palana Vijayostsavalu at Mahabubnagar: రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్లో పడవద్దని అన్నారు. నల్లమల బిడ్డగా అభివృద్ధిని అడ్డుకునే శక్తుల మీద పోరాటం చేస్తానని శపథం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్2లో నిర్వహించిన రైతు పండగ సభలో సీఎం ప్రసంగించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. […]
Heavy Rains In Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుఫాన్ గా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుఫాన్ పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం […]
CM Chandrababu says Zero tolerance for corruption in pension distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండగా నిలిచి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా తిరిగి ప్రజలకు చేర్చుతామన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం, బొమ్మనహళ్లి మండలంలోని నేమకల్లు గ్రామంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల […]
Burra Venkatesham Appointed as TGPSC Chairman 2024: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకానికి శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర లభించింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఎం మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుండటంతో ప్రభుత్వం చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనేక వడపోతల తర్వాత.. నోటిఫికేషన్ నాటి నుంచి నవంబరు 20 వరకు ప్రభుత్వం […]