Home / ఆంధ్రప్రదేశ్
3 Died 5 people missing in Godavari River: ఏపీలో తీవ్ర విషాద ఘటన జరిగింది. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వద్ద నిన్న సాయంత్రం గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమచారంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు యువకుల మృతదేహాలు లభించాయి. దీంతో మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక […]
TDP Mahanadu 2025 Starts from Today: కడప గడపలో మహానాడు నిర్వహించేందుకు అధికార టీడీపీ సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే అధినేత సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తీర్మానించనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కు మహానాడు వేదికగానే పార్టీ పగ్గాలు అందిస్తారనే […]
500 Gigawatts of Solar Power by 2030 to AP: 2030 నాటికి 500 గిగా వాట్ల మేర దేశీయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం సమగ్రమైన సోలార్ ఉత్పత్తి పాలసీని తీసుకు వచ్చిందని తెలిపారు. దీనితో ఏపీ ఇండియాలో సోలార్ ఉత్పత్తి కేంద్రంగా మారుతోందని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని తయారీ సంస్థలను తీసుకురావడమే […]
TDP Mahanadu 2025 in Kadapa: కడప జిల్లాలో రేపటినుంచి జరిగే మహానాడు సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టీడీపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో కడప నగరం పసుపుమయంగా మారింది. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక కానుంది. మొదటి రోజు టీడీపీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధాన చర్చించనున్నారు. రెండోరోజు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలు చేయనున్నారు. ఏర్పాట్లను […]
14 days Remand for Kakani: మాజీ మంత్రి కాకాణికి 14 రోజులు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణి ఉన్నారు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణిని.. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణిని పోలీసులు విచారించారు. ఇప్పటికే ఈ […]
Pawan Kalyan attends 1 Nation 1 Election seminar in Chennai: దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం వల్ల లాభమే జరుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనే సెమినార్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సెమినార్ లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు అని.. తమిళనాడు సిద్ధుల భూమి అన్నారు. […]
3 People died in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కంచిలి మండలం పలపంపర గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల్లో కరెంట్ షాక్ వల్ల ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. గ్రామదేవతల ఉత్సవాల్లో లైటింగ్ డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తెగి కిందపడటంతో ఘటన జరిగింది. తీవ్రగాయాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా జాతరలో విద్యుదాఘాతంతో ముగ్గురు చనిపోవడంపై మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి […]
TDP Mahanadu in Kadapa: రేపటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి కడప నగరం ముస్తాబైంది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణానికి కన్వీనర్ గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార చేతపట్టి […]
Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. […]
4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరొకరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. కాగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని […]