Last Updated:

Finance Ministry: ఏపీకి రూ.569.01 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ కు రూ.569.01 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటక (రూ.628.07 కోట్లు), త్రిపుర (రూ.44.10 కోట్లు), ఉత్తరప్రదేశ్‌ (రూ.2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.569.01 కోట్లు),

Finance Ministry: ఏపీకి రూ.569.01 కోట్లు విడుదల చేసిన కేంద్రం

New Delhi: : ఆంధ్రప్రదేశ్‌ కు రూ.569.01 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటక (రూ.628.07 కోట్లు), త్రిపుర (రూ.44.10 కోట్లు), ఉత్తరప్రదేశ్‌ (రూ.2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.569.01 కోట్లు), గుజరాత్‌ (రూ.708.60 కోట్లు) స్థానిక సంస్థలకు రూ.4,189.58 కోట్లు విడుదల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విడుదల చేసింది. దీంతో 2022-23లో ఇప్పటి వరకు ఎపికి రూ.948.35 కోట్లు విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి: