Home / Central government
Government Bonds Features an Securities: ప్రభుత్వ బాండ్లను G-Secs (Government Securities) అని పిలుస్తారు. ఇవి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సేకరించడానికి జారీ చేసే రుణ పత్రాలు. ఇవి భారతదేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే వీటికి ప్రభుత్వం పూర్తి హామీ ఉంటుంది. డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అస్సలు ఉండదు. ప్రభుత్వ బాండ్ల లక్షణాలు: సార్వభౌమ హామీ (Sovereign Guarantee): ప్రభుత్వ బాండ్లకు ప్రభుత్వం హామీ ఇస్తుంది […]
PM Modi Government Focus on Women’s Empowerment: మహిళల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తోంది. ఈ సమయంలో సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, ప్రోగ్రామ్స్ వంటివి మరోసారి గుర్తు చేశారు. […]
Central Government Employees 8th Pay Commission January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన కమిషన్ను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుందని కమిషన్ ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లకు లాభం చేకూరనుంది. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది జనవరి […]
Sukanya Samriddhi Yojana Scheme for Girls: కేంద్ర ప్రభుత్వం పొదుపులకు సంబంధించి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆడపిల్లల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకంపై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేకపోవడంతో పొదుపు చేసుకునేందుకు దూరమవుతున్నారు. అయితే, ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకం ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం. కేంద్రం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని బ్యాంకులు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉంటాయి. […]
Central Government Approves Increase in IPS Cadre for Telangana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఐపీఎస్ల సంఖ్య 151కి పెరిగింది. అంతకుముందు ఐపీఎస్ల సంఖ్య 139 ఉండేది. ఈ మేరకు డీఓపీటీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 76 నుంచి 83కి పెంచింది. అలాగే, స్టేట్ డిప్యూటేషన్ రిజర్వ్ […]
Central Government Good News For States Giving Three Months Ration in Advance: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రానున్న 3 నెలలు వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అర్హత ఉన్న రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో […]
Central Government Order for Mock Drill Tomorrow: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ చేసింది. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా దేశంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హోం శాఖ కీలక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటి మాక్ డ్రిల్ ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల […]
Airport authority Green Signal For Adilabad Airport: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు స్థాపనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం అనుమతివ్వగా.. తాజాగా మరో ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి […]
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబల్ను చేర్చినట్లు పేర్కొంది. రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపీ సింబల్(₹) స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. విద్యా విధానంలో […]
Central Government Gives Green Signal To Airport in Warangal: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు ఎయిర్పోర్టు ఆపరేషన్స్కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. […]