Home / ఎడ్యుకేషన్ & కెరీర్
Demand Of CSE Course: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్). మరి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్ కావడం వల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే మక్కువ చూపుతున్నారు.
IIST: IIST లేదా IIT లో ఏది బెస్ట్. అసలు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ఇనిస్టిట్యూట్ ఎందుకంత ప్రత్యేకం అసలు IISTకి అబ్దుల్ కలాంకు ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలు డాక్టర్ సతీష్ కుమార్ మాటాల్లో తెలుసుకుందాం.
IIIT Bengaluru: ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ జేఈఈ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచిదనే డైలమాలో సమయం వృథా చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు ఓ చక్కని వరం iiit బెంగళూరు.
ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ లేనా? ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ ప్రత్యేకత ఏమిటి? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ విద్యార్దులకు ఉపయోగపడే సూచనలిచ్చారు.
జేఈఈ మెయిన్ స్కోర్ తో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీటు రాని వారికి గుడ్ న్యూస్. ఈ స్కోరుతో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో సీటు సంపాదించుకోవచ్చు. దేశంలో చాలా ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీల కన్నా మంచి నాణ్యమైన సదుపాయాలు,విద్యను అందించే ఈ సంస్దల్లో నాన్ లోకల్ కోటా లో సీటు సంపాదించవచ్చని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. దేశాలను, ఖండాంతరాలను కూడా దాటి విద్యను అభ్యసించడానికి వెళ్ళడం కూడా ఇటీవల గమనించవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాల్లో కూడా టాప్ యూనివర్సిటీ లలో సీట్లు సాధించాలని.. బాగా కష్టపడుతూ ఉంటారు.
NEET 2023: 12వ తరగతి తర్వాత నీట్ రాసి కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏంటి.. ఎలాంటి విద్యాసంస్థలు ఎంచుకోవాలి అనే దానిపై డాక్టర్ సతీష్ గారి సూచనలు సలహాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనల నుంచి రూపు దాల్చిన సంస్దలు IIIT RGUKT.. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులు కేవలం టెన్త్ క్లాస్ మార్కులతో ప్రతిష్టాత్మక సంస్దల్లో ఇంజనీరింగ్ డిగ్రీని చదువుకునే విధంగా వీటిని స్దాపించారు.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల దరఖాస్తుకు జూన్ 20 తో గడువు ముగియనుంది.