Home / బిజినెస్
Zomato Swiggy Zepto: భారతదేశంలో ఫుడ్ డెలివరీ పరిశ్రమలో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. Zomato, Swiggy, Zepto వంటి అనేక కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బును ఆర్జిస్తున్నాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ను పరిగణనలోకి తీసుకుంటే అనేక ఇతర చిన్న, పెద్ద కంపెనీలు ఈ రంగంలోకి దూకుతున్నాయి. ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ’ అనే వాదన ఈ కంపెనీల విజయం వెనుక ప్రధాన మంత్రంగా కనిపిస్తోంది. అయితే Zomato, Swiggy, Zepto వంటి కంపెనీలు 10 నిమిషాల్లో ఆహారాన్ని […]
EPFO ATM: రాబోయే రోజుల్లో మీరు మీ PF డబ్బును సులభంగా పొందచ్చు. ఇప్పుడు పీఎఫ్ సొమ్మును విత్డ్రా చేయడమే పనిగా మారింది. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే PF డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా సులభమైన పద్ధతిని మీ ముందు ఉంచింది. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరించుకోవడానికి ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. 2025 నాటికి ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎంల […]
Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్ ఎవరూ ‘మహా’ సీఎం అనే చర్చ జరుగుతున్న క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
Gold rates in Hyderabad today surges: మహిళలకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. భారీగా ధరలు పెరగడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో కూడా ప్రభావం చూపుతోంది. దీంతో దేశంలోని బులియన్ మార్కెట్లో కూడా ఈ ధరలు పైపైకి చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ ధర […]
IRCTC Ayodhya Package: ఐఆర్సీటీసీ అయోధ్య అంటే రామ్ నగరిని సందర్శించడానికి ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. IRCTC నవరాత్రి ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. దీనిలో మీరు రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండటానికి ప్రత్యేక అవకాశం పొందుతారు. ఈ ప్యాకేజీలో మీరు అయోధ్య నగరంలోని అన్ని పెద్ద దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. దీని కోసం మీరు IRCTC సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ రూ.9 వేల నుంచి మొదలవుతోంది. ఇందులో కుటుంబ సభ్యుల […]
మరోమారు ఉల్లిధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉల్లికి ప్రధానమార్కెట్ మహారాష్ర్ట.. ఇక్కడి లాసన్గావ్ మండిలో సరాసరి ఉల్లిధర సోమవారం నాడు కిలో రూ.26లు పలికింది. అంతకు ముందు అంటే మే 25న ఉల్లిధర కేవలం రూ.17 మాత్రమే
టెస్లా చీఫ్ఎలాన్ మస్క్ ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ను ఉపసంహరించుకున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు
ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉన్నాయనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) అమ్మకాలు మే నెలలో ఏకంగా 20 శాతం పెరగాయని పార్మాట్రాక్ తాజా గణాంకాలను వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక ... రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కుప్పకూలాయి. ఇండియాలో అత్యంత సంపన్నులు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు బిలియన్ల కొద్ది డాలర్ల సంపద కోల్పోయారు.