Home / బిజినెస్
Investment Tips for Beginners: ప్రస్తుతం వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం తెలివైన చర్య. కానీ తొందరపాటుతో లేదా అసంపూర్ణమైన సమాచారంతో పెట్టుబడి పెట్టడం కూడా హానికరం. చాలా మంది సరైన ప్రణాళిక లేదా అవసరమైన సన్నాహాలు లేకుండా డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. తర్వాత ఇది నిరాశ, ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. మీరు కూడా మొదటిసారి పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తుంటే.. మొదట ఈ 5 ముఖ్యమైన విషయాలను బాగా అర్థం చేసుకోవడ చాలా ముఖ్యం. […]
First time Credit Card Usage Tips: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఆన్లైన్ షాపింగ్, బిల్లు చెల్లింపులు, అనేక ముఖ్యమైన ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు . క్రెడిట్ కార్డులు ద్వారా వెంటనే బిల్లు చెల్లించే సౌకర్యాన్ని అందిస్తాయి. కానీ కొన్ని రకాల జాగ్రత్త తీసుకోకపోతే.. ఈ సౌకర్యం కూడా మీకు సమస్యగా మారవచ్చు. చాలా మంది పూర్తి సమాచారం లేకుండా క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ప్రారంభించి.. […]
EPFO Money withdraw from ATM: EPFO 3.0 అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సేవలను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన డిజిటల్ అప్డేట్. ఈ కొత్త వ్యవస్థ ద్వారా.. ఉద్యోగులు తమ PF ఖాతా నుండి నగదు డ్రా చేసుకోవడానికి ATM కార్డులు ఉపయోగించవచ్చు. అలాగే UPI ద్వారా కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఉద్యోగులు తమ అకౌంట్ నుండి నగదు తక్కువ సమయంలోనే పొందడానికి అవకాశం ఉంటుంది. ATM […]
Gold and Silver Prices Today: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి సీజన్లో మహిళలు బంగారం కొనుగోళ్లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. వివాహ వేడుకులకు హాజరయ్యేందుకు బంగారాన్ని ధరించి వెళ్లడం సంప్రదాయంగా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది ఎంతో కొంత కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం బంగారం తులం 97వేలకు చేరింది. అయితే నిత్యం బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. తాజాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. […]
Ayushman Card: అనారోగ్యానికి గురైనప్పుడు. డాక్టర్ల వద్దకు వెళ్తుంటాం. ఆతర్వాత వారు ఇచ్చే మందుల వల్ల మనం సమస్య నుండి కోలుకుంటాం. కానీ కొన్ని సార్లు వ్యాధుల ప్రభావం తీవ్రమైనప్పుడు హాస్పిటల్లో ఖర్చులు పెరిగిపోతాయి. అంతే కాకుండా మనం ఆర్థికంగా బలహీనంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో ఆయుష్మాన్ కార్డులను తయారు చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనిలో.. అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డులు ఇస్తుంటారు. దీని ద్వారా […]
UPI New Rules 2025 from August 1st: 2025లో యూపీఐ (UPI)కొత్త నియమాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇవి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి థర్డ్-పార్టీ యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులకు కొన్ని మార్పులను తీసుకొస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ఈ నియమాలను ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశ్యం యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడమే. ఈ మార్పులు సైబర్ మోసాలను నివారించడం, లావాదేవీలలో లోపాలను తగ్గించడం […]
Kisan Vikas Patra Scheme in post office Benefits: ప్రజల ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరచాలని పోస్టాఫీసులో స్మాల్ సేవింగ్ స్కీమ్గా దీనికి పరిచయం చేసింది. రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఎవరైనా ఈ పొదుపు స్కీమ్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం పోస్టాఫీసులో ఈ […]
EPFO Launches UPI and ATM: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్ డ్రా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. నగదు డ్రా చేసుకునేందకు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఏటీఎం, యూపీఐతో క్షణాల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పేతో యూపీఐ ద్వారా నగదు డ్రా చేసుకునేలా కొత్త సిస్టమ్ను ప్రవేశపెట్టింది. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ […]
Central Government Employees 8th Pay Commission January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన కమిషన్ను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుందని కమిషన్ ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లకు లాభం చేకూరనుంది. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది జనవరి […]
3% DA Hike Expected in July Month: 7వ వేతన సంఘంలో చివరిసారిగా ప్రకటించిన డియర్నెస్ అలవెన్స్ (DA) గతం కంటే మెరుగ్గా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగానికి ప్రభుత్వం డీఏను 2శాతం పెంచింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 55శాతం ఉంది. 7వ వేతన సంఘం తన పదవీకాలాన్ని డిసెంబర్ 31, 2025న పూర్తి చేస్తుంది, కాబట్టి ప్రస్తుత వేతన […]