Home /Author Guruvendhar Reddy
Gujarat Titans vs Mumbai Indians Match in IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్లు […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ రికార్డు విజయం నెలకొల్పింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇక, ఈ సీజన్లో ఆర్సీబీకి ఈ విజయం వరుసగా రెండోది కాగా, చెన్నైకి తొలి ఓటమి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు […]
Massive Encounter in Chhattisgarh 20 Maoists Killed: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే సుక్మా జిల్లాకు సమీపంలోని గోగుండా కొండ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడడంతో […]
Royal Challengers Bangalore High Score to Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(32) దూకుడుగా ఆడుతుండగా.. కీపర్ ధోనీ అద్భుతమైన స్టంపింగ్తో పెవిలియన్ పంపించాడు. నూర్ బౌలింగ్లో […]
AP Govt Announces Chairmen for 47 Market Committees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తాజాగా, ఏపీ సర్కార్ ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు […]
Minister UttamKumar Reddy Ration Cards Update: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, ఉగాది పండుగ రోజున తెలంగాణ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని పైరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజు నుంచి ప్రతి రేషన్ […]
CSK vs RCB , CSK Own the toss and opt to bowl first in IPL 2025: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొడుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల బలాల […]
Minister Ponguleti Key Comments About Double BedRoom Houses: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి స్థలం లేని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే, అసంపూర్తిగా […]
Speaker vs Minister an Interesting Scene National karate event in Hyderabad: హైదరాబాద్లో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 4వ కియో జాతీయ కరాటే పోటీలకు ముఖ్యఅతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కరాటేలో ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. అయితే ఈ […]
AP CM Chandrababu Naidu speaks at IIT Madras: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, అందులోనూ తెలుగువారు ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 ప్రోగ్రాంకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, భవిష్యత్ అంతా భారతీయులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో తెలుగు విద్యార్థులు రాణించాలన్నదే తన స్వార్థమన్నారు. ఇందు కోసం అమరావతిలో […]