Home /Author Guruvendhar Reddy
Notices To YSRCP Social Media Activists: వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలు సజ్జల భార్గవ్, అర్జున్రెడ్డితోపాటు మరో 15మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లగా, ఇంట్లో లేకపోవడంతో భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు. […]
Hemant Soren meets Governor at Raj Bhavan: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విపక్ష కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అధ్యక్షతన ఆదివారం భేటీ అయిన భాగస్వామ్య పక్షాలు.. కూటమి నేతగా హేమంత్ను ఎన్నుకున్నాయి. అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన హేమంత్.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్కు తెలిపారు. […]
Indian Railways Invites Tenders For Visakha Railway Zone: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం కూడా ఏపీపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, […]
Indiramma Housing Committees: తెలంగాణలో ఇళ్లులేని పేదలందరికీ ఇందరిమ్మ పథకం కింద కట్టిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఖాళీ జాగాఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని చెప్పింది. ఖాళీ స్థలం లేనివారికి జాగాతో పాటుగా రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను […]
Farmer Couple Attempt Suicide in Suryapet: క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్ నిర్వాహకులు తిప్పి పంపారు. దీంతో నిరసిస్తూ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి […]
Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని […]
Rishabh Pant Makes History, Breaks Iyer’s Rs 26.75 Crore: ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఈ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్.. శ్రేయస్ అయ్యర్ను అత్యధిక ధర రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ రికార్డు నమోదైన కాసేపటికే.. లక్నో బ్రేక్ చేసింది. రిషబ్ పంత్ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఈ వేలంలో బట్లర్ను రూ.15.75కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. గతేడాది […]
Shreyas Iyer Becomes Most Expensive Player Ever in IPL: ఐపీఎల్ మెగా వేలం మొదలైంది. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వేలం ధరలో శ్రేయస్ అయ్యర్కు అత్యధికంగా ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు ధరకు పలకడం విశేషం. శ్రేయస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ ధరతో గతేడాది ఉన్న రికార్డు బద్దలైంది. అంతకుముందు స్టార్క్ను కోల్కతా నైట్రైడర్స్ రూ.24.75 కోట్లకు […]
Australia vs India match Australia in trouble after losing 3 wickets: ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తడబడింది. భారత్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మెక్స్వినీ(0) డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ […]
Police Notices To BRS MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వివాదంలో ఉండే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఓ విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9వ తేదీన పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హుజురాబాద్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని […]