Home /Author Guruvendhar Reddy
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]
Border-Gavaskar Trophy series: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం పెర్త్లో తొలి టెస్టు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. కాగా, ఈసారి రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్కు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తానని, కఠినమైన పని చేయడం చిన్నపటి నుంచి అలవాటు అని, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవడం సమస్య కాదు అని, దీన్ని ఒక కొత్త […]
US Teacher Sex With Student: ఓ విద్యార్థితో టీచర్ శృంగారంలో పాల్గొనగా, ఆమెకు 30ఏళ్ల జైలుశిక్ష ఖరారైంది. అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ఓ మాజీ మహిళా టీచర్ టీనేజ్ విద్యార్థితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న కేసులో శిక్షను విధించారు. మెలిసా కర్టిస్ అనే (32) టీచర్కు థార్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెకు మరిన్ని ఆంక్షలు విధించారు. కేవలం తన పిల్లలు తప్ప మైనర్లకు దూరంగా పెట్టాలని […]
Sanjay Murthy as CAG Chief: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి సంజయ్ మూర్తితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తొలి తెలుగు వ్యక్తి కాగ్ […]
TTD Chairman BR Naidu meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా, ఇటీవల టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]
TGSRTC decreases ticket price on special buses: పెళ్లిళ్లు, టూర్ల ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.పెళ్లిళ్ల సీజన్లో శుభకార్యాలకు, హాలీ డేస్ టూర్ల కోసం వెళ్లాలనుకునే వారి కోసం అద్దెకు తీసుకునే బస్సులపై టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలను తగ్గించింది. ఈ మేరకు అన్ని రకాల సర్వీస్లపై ఛార్జీలు తగ్గించినట్లు యాజమాన్యం ప్రకటించింది. పెళ్లిళ్ల సీజన్ రావడంతో ప్రజల నుంచి డిమాండ్ దృష్ట్యా ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని […]
KTR tweet about adani: అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదానీపై యూఎస్ అభియోగాలు నమోదు కాగా.. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారంతో నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మూసీలో అదానీ వాటా ఎంత..? […]
IT Minister Nara Lokesh says 5 lakh jobs: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఐటీ అభివృద్ధి విషయంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయకత్వంలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. కానీ అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలనే ఉద్ధేశంతో […]
TGPSC Group 2 Hall Ticket 2024: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించిన పరీక్షల హాల్ టికెట్ల అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీజీపీఎస్పీ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్పీ పేర్కొంది. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు ఉదయం 10 గంటల నుంచి 12.30 […]
Deputy CM Pawan Kalyan speech about Visakhapatnam pollution: విశాఖ తీరంలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగిందని విమర్శలు చేశారు. విశాఖ తీరంలో వాయి కాలుష్య స్థాయి దాదాపు 7 రెట్లు పెరిగిందని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం […]