Home /Author Guruvendhar Reddy
Horoscope Today in Telugu February 04: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. వృషభం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస […]
BJP Announces District Presidents for 27 Districts in Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు 27 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. జిల్లా రిటర్నింగ్ అధికారి ద్వారా కొత్త అధ్యక్షుడికి సమాచారం అందించారు. అయితే ఉదయం వాట్సప్ ద్వారా నూతన అధ్యక్షులకు జిల్లా రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను పంపించారు. కాగా, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించింది. మధ్యాహ్నం 3 గంటల […]
Guntur West Politics in Andhra Pradesh: ఆ జిల్లాలో ఓ నియోజకవర్గం అనధికారికంగా మైనార్టీ నియోజకవర్గం. ఏ పార్టీ ఐనా సరే..మైనార్టీలనే అభ్యర్థులుగా ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించినా సొంత పార్టీలో నేతల కుమ్ములాటతో సతమతమౌతున్నాడు. స్ట్రీట్ ఫైటింగ్స్ కూడా తప్పడంలేదట. మరోవైపు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి..తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అంతా తల పట్టుకుంటున్నారంట. నియోజకవర్గంలో నేతలతీరు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా […]
A United Airlines Flight from Houston to New York Crash Incident viral video: యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవతుండగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. హ్యుస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం జార్జిబుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ […]
Maharashtra minister Nitesh Rane says Sanjay Raut in talks to join Congress: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీని వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ముగియనున్న రాజ్యసభ సభ్యత్వం.. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని […]
Announces MLC Elections for Telangana, Andhra Pradesh: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు మార్చి 29వ తేదీన ఖాళీ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు […]
India vs England 5th 20 match India thrashes England by 150 runs: ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత జట్టు 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభం నుంచే చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్(16) త్వరగా పెవిలియన్ చేరగా.. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ […]
South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళికలు ఉండాలి.. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. […]
JEE Main 2025 Exam Dates Released by NTA: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది. పరీక్షను […]
Ponguleti Srinivasa Reddy says Panchayat Election Schedule Before 15th: త్వరలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15లోపు ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అర్హులకు అందజేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల లోపు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. విపక్షాలు […]