Home /Author anantharao b
వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోదీని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోడీకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
కేరళలో ఒక వధువు తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడపడానికి 'అనుమతి' ఇస్తానని ఆ సమయంలో అతనికి కాల్ చేయనని పేర్కొంటూ ఒక ఒప్పందం పై సంతకం చేసింది.
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ (జిఆర్ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ రేవుకు చేరిన ఒక హాలిడే క్రూయిజ్ షిప్ లో సుమారు 800 మంది ప్రయాణీకులకు కోవిడ్-19-పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాసాడు.
హిమాచల్ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ప్రబాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారు. దానికి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు బెంగళూరు విమానాశ్రయం యొక్క టెర్మినల్ 2ని ప్రారంభించారు. ఈ మానాశ్రయం దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సింగపూర్లోని చాంగి విమానాశ్రయం ర్యాంకుల్లో చేరనుంది.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల క్యాసినో, వన్యప్రాణుల పెంపకంతో వార్తల్లో కెక్కిన చీకోటి ప్రవీణ్ రాజా సింగ్ ను కలిసారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉన్నారు.