Home /Author anantharao b
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో బుధవారం ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అందులో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు
ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో, డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారం దెబ్బతిని టెక్ స్టాక్ల విలువలో పతనానికి దారి తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ సింగర్ సత్యవతి మంగ్లీ రాథోడ్ ను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. తాను రాజీనామా లేఖను పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
ఇప్పటివరకు విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్లో ఓ ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 71,000 మంది నియామక లేఖలను కొత్త రిక్రూట్మెంట్లకు పంపిణీ చేశారని మరియు వారిని ఉద్దేశించి ప్రసంగించారని ఆయన కార్యాలయం తెలిపింది.
తీహార్ జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్ మంచం మీద పడుకుని ఉండగా పాదాలకు మసాజ్ చేస్తున్నట్లు వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఫిజియో ధెరపీ కాదని మసాజ్ చేసిన వ్యక్తి రింకు అనే పేరుగల వ్యక్తని జైలు వర్గాలు తెలిపాయి.
కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ వింత చేష్టలు చర్చనీయాంశమయ్యాయి. తాను 10 రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మళ్లీ మూడో నాడు తిరిగి లేచొస్తానని చెప్పడం స్థానికంగా కలకలం రేపింది.
సెంట్రల్ చైనాలోని ఒక ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 మంది మరణించగా ఇద్దరు తప్పిపోయారు. సోమవారం మధ్యాహ్నం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని అన్యాంగ్ సిటీలోని ఒక ప్లాంట్లో అగ్నిప్రమాదం జరిగింది" అని వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.