Home /Author anantharao b
టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.
కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపడితే, చంద్రబాబు ఈబీసీ కోటాలో రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు
:మధ్యప్రదేశ్లో బీజేపీ వికాస్ రథయాత్ర సందర్బంగా రాష్ట్ర మంత్రి బ్రజేంద్ర సింగ్ కు ఊహించని అనుభవం ఎదరయింది.
భారీ భూకంపం సంభవించిన తుర్కియే, సిరియాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
భారతదేశంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
జమ్మూకశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ను సైనికదళాలను సందర్శించడానికి తీసుకువచ్చారు.