Home /Author anantharao b
పాకిస్తాన్లో నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటి ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. ఈ రోజు ఉన్న రేట్లు రేపు ఉండటం లేదు
ఎయిమ్స్ భువనేశ్వర్ ఆదివారం కేంద్రపార జిల్లాకు చెందిన ఒక మహిళకు విజయవంతంగా నాలుగుసార్లు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపింది
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులకు ఆయా శాఖలు నోటీసులు జారీ చేయడం అనేది సాధారణంగా జరిగే విషయం
: టర్కీ-సిరియా భూకంపంలో మృతుల సంఖ్య సోమవారం నాటికి 34,000 దాటింది. ఈ భూకంపం ఒక శతాబ్ద కాలంగా సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటి.
చైనాలోని చాంగ్కింగ్ లో డ్రగ్స్ను పసిగట్టేందుకు ఉడుతలకు శిక్షణ ఇస్తున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, గిడ్డంగులు మరియు సరిహద్దు చెక్పోస్టుల నుండి, డ్రగ్స్ ఉనికిని గుర్తించడానికి ఈ ఉడతలు శిక్షణ పొందాయి.
అమెరికా ఫైటర్ జెట్లు శనివారం ఉత్తర కెనడా మీదుగా అలాస్కా నుండి దాని గగనతలంలోకి ప్రవేశించిన ఒక గుర్తుతెలియని వస్తువును కూల్చివేసాయి.
నటుడు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిశాడు,ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో వేదాంత్ మాధవన్ ఏడు పతకాలను గెలుచుకున్నాడు.
పాకిస్తాన్లో టీ పౌడర్ ధర గత 15 రోజుల్లో కిలోకు రూ. 1,100 నుండి రూ. 1,600కి పెరిగింది. డిసెంబర్ 2022 చివరి నుండి జనవరి ఆరంభం వరకు స్థానికంగా వచ్చిన ఓడరేవులో దాదాపు 250 కంటైనర్లు ఇప్పటికీ నిలిచిపోవడమే దీనికి కారణం.
: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ టీవీనటి చాహత్ ఖన్నాకు రూ. 100 కోట్లు మేరకు లీగల్ నోటీసు పంపారు