Home / ట్రెండింగ్ న్యూస్
ఆ సీన్ టీవీలో చూసేటప్పుడు కాస్త ఎమోషనల్గా నడిచింది.ఆ సీన్ కట్ చేస్తే, దీప, కార్తీక్ ఇద్దరూ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. ‘అతడు వద్దు అన్నా అతడ్ని ఫాలో అయ్యే పని డాక్టర్ బాబు. ఈ రోజే మన సౌర్యని మనం చూసి ఉండే వాళ్ళం అని దీప కాస్త బాధగా అంటుంది.
ఆ మాటకు వసు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంది.ఇక్కడేమో రిషి, వసు ఏడుస్తుంటే, అక్కడ జగతీ, మహేంద్రలు ఏడుస్తారు.
నేను బురదలో కాలు పెట్టలేదని తులసి అంటుంది. ఔనా?? ఐతే నువ్వు ఏమో సామ్రాట్కి జ్వరం అంటున్నావ్, మరి అతనితో ఈ చిందులు ఏంటి? ఈ డ్యాన్సులు ఏంటి ? ఆ వీడియో ఏంటి? అని లాస్య గుచ్చి గుచ్చి అడుగుతుంది.
ఆమెను సంచాలక్ చేయడమే కాకుండా, ఈ టాస్క్ లో బాగా ఆడి టాప్ లో నిలిచిన బ్లాక్ ఫిష్ ఇచ్చి రేవంత్-ఇనయలకు చెక్ పెట్టించారు.
ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ పూజ కూడా మొదలుపెట్టారని పలు వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలిసిన సమాచారం.
పైగా అవి ఇంట్లో మన ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటాయి. వాటితో మంచిగా సమయం గడిచిపోతుంది. కొంచెం కూడా బోర్ కొట్టదు. నిజానికి కుక్కలు మనిషికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు.
స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు.టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తే ఐతే శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు పొలాలకు వాడే పిచికారీ మందును కలిపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,280 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,500 గా ఉంది.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను ఎట్టకేలకు సొంతచేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల అనంతరం డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేశారు. అయితే ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరాగానే మస్క్ తనను తప్పుదారి పట్టించాడని ఆరోపించిన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్ను మరియు టాప్ ఎగ్జిక్యూటివ్లను బాధ్యతల నుంచి తప్పించారు.
బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వంగా జరుపుకుంటున్నారు.