Home / టెక్నాలజీ
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
పేర్లను ఎలాన్ మస్క్గా మార్చుకున్న తర్వాత ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆ ట్విటర్ అక్కౌంట్లను తొలగిస్తా అని అన్నారు.
ట్విటర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ ఉద్యోగులపై భారీ స్థాయిలో వేటువేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ ఫౌండర్ భాదాకరంగా ఓ సందేశాన్ని అందించారు. తనపై ఉద్యోగులు కోపంగా ఉన్నారని తనకు తెలసన్నారు.
ఈ 10 సిరీస్లో భాగంగా Realme 10 pro , Realme 10 ప్రో+ పేరుతో ఫోన్లను మన ముందుకు తీసుకురానున్నారు. నవంబర్ 9వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి ఈ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.
ట్విట్టర్ వినియోగదారులకు బ్లూ టిక్ కోసం ట్విట్టర్ నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.
మొన్న వాట్సాప్ సేవలు నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది.
స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఒక ముఖ్యమైన యాప్ అయిపోయింది నేటి తరానికి. దానికి అనుగుణంగానే ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేటెడ్ ఫీచర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ సైతం వారు తయారు చేసే ఐఫోన్లలో 5జీని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్ను వచ్చేవారం ఇవ్వనున్నామని ప్రకటించింది.