Home / YSRCP
జగన్ డైవర్షన్ పాలిటిక్స్.. టీడీపీకి జనసేన సపోర్ట్.. షాక్ లో ఏపీ ప్రభుత్వం
రాజ్యంగా బద్దంగా వ్యవహరించకపోతే తిప్పలు తప్పవా?
సీఎం జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది.
తాను వచ్చే ఎన్నికల్లో ఏపీలోని గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి ఎోటీ చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఖమ్మంలో కార్పొరేటర్గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు.
మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఇవ్వాలని, వారికి రాజకీయాల్లో 50శాతం కట్టబెట్టేలా చట్టాలు తేవాలనుకొనే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడే మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా మాటలు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి
సర్పంచ్ గా గెలిచిన తర్వాత శాసనసభ్యుల గురించి మాట్లాడాలని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వైకాపా పై పలు ఆరోపణలు గుప్పించిన నేపధ్యంలో రోజా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీలో సోమవారం పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపు పై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది.
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.