Home / YSRCP
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించడంలేదని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
తెదేపా శ్రేణులను, తప్పులను ఎత్తిచూపే మీడియాను అధికార పార్టీ శ్రేణులు ఎల్లో మీడియాగా చిత్రీకరించే సంగతి అందరికి తెలిసిందే. విశాఖలో వైకాపి ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలు, ఆరోపణలపై మీడియా, పత్రికల్లో వస్తున్న కధనాలతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్ పై కుట్ర
11 న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.
వైసీపీ మంత్రులు పదే పదే పవన్ కల్యాణ్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా?
ప్రధాని నరేంద్రమోదీ చాలా సంవత్సరాల తరువాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం ఏపీకి వస్తున్నారు. విశాఖ పట్నం కేంద్రంగా అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు.
వైసీపీ కాపు నేతలు 10 ప్రశ్నలు సంభందించిన టీడీపీ
ఏపీలో పేరుకే మూడు రాజధానులని, పాలనంతా విశాఖ నుండే సాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదురావు అన్నారు. సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
ఇన్నాళ్లూ ఎంతో క్లోజ్గా ఉన్న ప్రశాంత్ కిశోర్కు, ఏపీ సీఎం జగన్కు మధ్య గ్యాప్ పెరిగిందా? ఎక్కడ చెడింది వీరిద్దరికి? జగన్కు వ్యతిరేకంగా పీకే కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?ఇంతకీ జగన్మీద ప్రశాంత్కిశోర్కు ఎందుకు కోపం వచ్చింది?