Home / YSRCP
వైసీపీ కాపు నేతలు 10 ప్రశ్నలు సంభందించిన టీడీపీ
ఏపీలో పేరుకే మూడు రాజధానులని, పాలనంతా విశాఖ నుండే సాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదురావు అన్నారు. సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
ఇన్నాళ్లూ ఎంతో క్లోజ్గా ఉన్న ప్రశాంత్ కిశోర్కు, ఏపీ సీఎం జగన్కు మధ్య గ్యాప్ పెరిగిందా? ఎక్కడ చెడింది వీరిద్దరికి? జగన్కు వ్యతిరేకంగా పీకే కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?ఇంతకీ జగన్మీద ప్రశాంత్కిశోర్కు ఎందుకు కోపం వచ్చింది?
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తొలి దృష్టి ఏపీలో సంచలనం సృష్టించిన 10 తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతిబాయ్ అనుమానస్పద మృతి కేసుపైనే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఋషికొండను మొత్తం గుండు కొట్టినట్లుగా కొట్టిన కటింగ్ రాష్ట్రంలోని హెయిర్ సెలూన్ లలో ఇప్పుడు పాపులర్ గా స్టైల్ గా మారిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 చికిత్సలను చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం రిషికొండ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న అర్ధ రాత్రి నుండి టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధాలపై ట్వట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.
రాజ్యసభ సభ్యత్వం, వక్ప్ బోర్డ్ చైర్మన్ , ఎమ్మెల్సీ ఇలా సినీ నటుడు అలీకి జగన్ ఏ పదవి ఇస్తారన్న దానిపై గత కొద్దికాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
అధికార వైకాపా పార్టీని ప్రజల్లో ఎండగట్టేందుకు జనసేన పార్టీ కొత్త పంధాను ఎంచుకొనింది. విశాఖలో తన పర్యటనను అడ్డుకొని, జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలను ప్రజలే చీదరించుకొనేలా పావులు కదుపుతున్నారు.