Home / WHO
భారత్లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్ డాలర్లను పంపించారు. భారత్ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
మానవాళి పై ప్రాణాంతక వైరస్లు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ. ఆఫ్రికాలో మరో ప్రమాదకర వైరస్ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.