Home / Vizag
పరీక్ష కోసం ఓ యువతి ప్రాణాలకు తెగించి చేసిన సాహనంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటింది. యువతి సంకల్పానికి ఆమె సోదరులు తోడవడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాడి ఆమె పరీక్షకు బయలుదేరింది.
ఏపికి అత్యంత తలమాణికమైన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిఘటించకపోవడాన్ని సిపిఐ నేత రామకృష్ణ నిలదీసారు
జనసైనికులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతుల భరోసా యాత్ర జనాలను ఆలోచింపచేసింది.