Home / Vizag
జనసేన అధినేత. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైన్నట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
ఉత్తరాంధ్ర మంత్రులకు 3 రాజధానుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారే గాని ప్రజల్లో మాత్రం దానిపై ఏ మాత్రం స్పందన రావడం లేదు. అలాంటి ఓ వింత పరిస్ధితి మంత్రి ధర్మాన ప్రసాదురావుకు గడప గడప కార్యక్రమంలో చోటుచేసుకొనింది
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాధ్ విజ్నప్తి చేశారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్న నేపధ్యంలో మంత్రి అమర్నాధ్ పవన్ ను కోరారు
రెవిన్యూ అధికారులపై స్వామి స్వరూపానందేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ మాటలన్నారు.
Viral Fever : విజయ నగరంలో విష జ్వరాలు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు
Dussehra Festival: తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలు
మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.
విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టల నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.
ఏపీలో భాజపాకు తోడుగా ఉండేది జనసేనేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జాప్యానికి అధికార వైకాపా, గత టీడీపీ ప్రభుత్వాలే కారణమంటూ కొత్తగా ఆరోపించారు