Home / Viral News
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్టాప్లోని ముఖ్యమైన ఫైల్స్ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది.ఆ ఏనుగు కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు బాగా ప్రయత్నించింది. ఇలా రెండు వైపులా చేసినా ప్రయత్నం చివరకు ఫలించింది.వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా...తొండంతో ఆ అమ్మాయిని ఆశీర్వదించింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
భారత బ్యాటింగ్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అయితే చిరకాల ప్రత్యర్థి, దాయాదీ దేశం అయిన పాకిస్థాన్లోనూ విరాట్కు వీరాభిమానులున్నారండోయ్. పాక్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఇప్పుడు పెద్దపెద్ద స్క్రీన్ టీవీలు ఆవిషృతం అవుతున్నాయి. ఎంత పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తే అంత మంచి విజువల్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి కాలం ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ కంపెనీ ఆలోచించింది. స్టాంప్ సైజ్ పరిమాణంలో ఉన్న అతి చిన్న టీవీలకు రూపకల్పన చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.
పైగా అవి ఇంట్లో మన ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటాయి. వాటితో మంచిగా సమయం గడిచిపోతుంది. కొంచెం కూడా బోర్ కొట్టదు. నిజానికి కుక్కలు మనిషికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు.
పాములు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపి మింగిసిన ఉదంతాలను అనకొండ లేదా ఇతరత్రా మూవీలోస్ చూసి ఉంటాం కానీ నిజ జీవితంలో అలాంటి ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ తరహాలోనే ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను భారీ కొండచిలువ మింగేసింది.
లాగే జంతువులకు సంబంధించిన ఏదైనా వీడియోలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.ఆ వీడియో చూసిన వారు అందరూ షాక్ అవుతున్నారు.
సరికొత్త ఫ్యూచర్లతో వస్తోన్న కొంగొత్త టెక్నాలజీ వస్తువులు మనుషులను పలు విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ పాలిట యాపిల్ వాచ్ దైవంగా మారింది. కట్టుకున్న భర్త చేతిలో మృతిచెందకుండా ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆమెను కాపాడింది.
ఆ మేకను చూసి అందరూ షాక్ అవుతున్నారు.గుడిలోని మెట్లపై ఆ మేక మోకాళ్ళ మీద నిల్చుని...పూజారి హారతి ఇస్తున్నప్పుడు ఆ మేక మోకాళ్ళతో వంగి నమస్కారం చేసింది.ఆ మేకను చూస్తుంటే ఎంత శ్రద్దగా ప్రార్థన చేస్తుందో మీరు కూడా చూడండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. భూ తగాదాలు వస్తూ ఉండటం వల్ల ఆ సందర్భంలో మహారాష్ట్ర. ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. ఇంత గౌరవం అక్కడ కోతులకు దక్కింది.