Home / tollywood
సూర్య పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చే సినిమా గజినీ. నటుడిగా సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో సూర్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. నటుడిగా సూర్య మరో స్థాయికి వెళ్లాడు.
విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా " లైగర్ " నేడు రిలీజ్ అయింది . నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య దర్శకుడు మారుతితో సినిమా తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో 'బాహుబలి' ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతను సినిమా నిర్మాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు.
విజయ్ దేవరకొండ మామూలుగానే కోపం చాలా ఎక్కువ. విజయ్ కు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు . ఒక రకంగా చెప్పాలంటే యూత్కు విజయ్ దేవరకొండ బాగా కనెక్ట్ అయ్యాడు.
మనమందరం అన్నయ్య అని ముద్దుగా చిరంజీవి గారిని పిలుచుకుంటాం. ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టంతో మెగాస్టార్గా మలుచుకున్న గొప్ప మనసున్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. పెద్ద అన్న ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను మెగాస్టార్ ఏలేరు. కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఎప్పుడూ నేర్చుకునే స్వభావం కలిగిన వారు.
నేషనల్ క్రష్ రష్మీక మందన్న " సీతారామం " సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటించటానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం .
" బింబిసార " సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్బాస్టర్ హిట్ టాక్తో సక్సెస్ ఫుల్గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది .
దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు."RRR" చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం లైగర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమాకు చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో 150 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ నిర్వహించాడు. లేటెస్ట్గా రాబోయే సినిమాతో హీరోగా మారాడు. యథా రాజా తథా ప్రజ అనే టైటిల్ తో జానీ మాస్టర్ కొత్త చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభమైంది.