Home / Telangana News
Telangana SLBC Tunnel Collapse Rescue Operation Underway: తెలంగాణలోని అచ్చంపేట మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో […]
IPS officers Transferred in Telangana: తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు మరోసారి జరిగాయి. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ కమిషనర్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ […]
CM Revanth Reddy Attends Investigation in Nampally Court: సీఎం రేవంత్రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్తోపాటు నల్లగొండ టూటౌన్లో మొత్తం తొమ్మిది కేసులు రేవంత్పై నమోదయ్యాయి. కేసు విచారణను ఈ నెల 23కి […]
Kaleshwaram Inquiry Commission Deadline Extended: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ […]
Telangana Former CM KCR Hospitalized: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాధారణ పరీక్షల కోసం మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఇంటికి చేరుకుంటారని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Meenakshi Natarajan As New Incharge of Telangana Congress: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్గాంధీ టీమ్లో కీలకంగా ఉన్న మీనాక్షి తెలంగాణ ఇన్చార్జిగా బాధ్యతలు […]
Notices To BRS MLC Pochampally Srinivas: కారు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్హౌస్లో కోడి పందేలు, క్యాసినో కేసు వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి గురువారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కీలక నిందితులు వీరే.. ఈ కేసులో పోచంపల్లిపై సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయగా, సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో […]
Telangana Secretariat Slab Collapse: తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దీంతో సచివాలయం కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం ధ్వంసం అయింది. సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష నిర్వహించిన అనంతరం పెచ్చులూడిన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. […]
CM Revanth Reddy Announced Free Sand To Indiramma Houses Scheme: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు […]
Woman dies of Guillain-Barre Syndrome in Telangana: మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నది. వ్యాధిబారిన పడిన 25 ఏండ్ల మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన వివాహిత జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఆమెకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించడంతో ఆదివారం […]