Home / Srikakulam
విశాఖపట్టణంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ లాడ్జీలో శ్రీకాకుళానికి చెందిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న తమ పెళ్లికి ఎక్కడ పెద్దలు అంగీకరించరోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తరాంధ్ర మంత్రులకు 3 రాజధానుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారే గాని ప్రజల్లో మాత్రం దానిపై ఏ మాత్రం స్పందన రావడం లేదు. అలాంటి ఓ వింత పరిస్ధితి మంత్రి ధర్మాన ప్రసాదురావుకు గడప గడప కార్యక్రమంలో చోటుచేసుకొనింది
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెంటీ మీటర్ల వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.