Home / Srikakulam
CM Chandrababu Naidu launch Matsyakara Sevalo program in srikakulam: రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో మత్స్యకారుల భరోసా పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కాగా, ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట బ్రేక్కు సంబంధించి ఒక్కో […]
Srikakulam: ఓ రౌడి షీటర్ భార్యతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను తీసింది. మారికవలస ప్రాంతానికి చెందిన రిక్కా జగదీశ్వరావు అనే యువకుడు.. మార్చి 4న దారుణ హత్యకు గురయ్యాడు.
Foreign Drone: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం రేపింది. మూలపేట, భావనపాడు మధ్య చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు సముద్రంలో ఈ విదేశీ డ్రోన్ లభ్యమైంది. దీనిని గుర్తించిన మత్స్యకారులు బోటులో భావనపాడు తీరానికి చేర్చారు.
లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దరు నిందితులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు.
నాదెండ్ల మనోహర్ ఎంపీ సిదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. ఎంతమందికి మత్శ్యకార భరోసా ఇచ్చారో చెప్పాలని.. ఎంత మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పుడూ కూల్ గా ఉంటూ పెద్దగా వివాదాలకు పోకుండా కనిపిస్తుండడం చూశాం. కానీ ఇవాళ తనలోని మరో రూపాన్ని ప్రజలకు చూపించారు. తొడ కొట్టి చెబుతున్నా మళ్లీ జగన్ మోహాన్ రెడ్డి సీఎం అవుతారంటూ పేర్కొన్నారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంఘటనలు లేకపోలేదు. ఆ తగాదాలు కాస్త ముదిరి దాడులకు పాల్పడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు.
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులపై గ్రామస్ధులు దాడి చేశారు. ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న ఓ ఘటన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకొనింది.
మద్యం మత్తులో, మానసిక సమస్యలతో కొందరు యువకులు సైకోల్లా ప్రవర్తిస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. వృద్ధుడిపై దాడి చేసి ఓ సైకో వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది.