Home / sports
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఆసియాకప్-2022 శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 156 పరుగుల తేడాతో హాంకాంగ్ పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ ఘోరంగా ఓడిపోవడం వల్ల టోర్నీ నుంచి ఇళ్ళకు బ్యాగ్ సర్దేశారు.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ షార్జా వేదికగా బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది అలాగే వరుసగా తమ రెండో విజయం సాధించింది.
ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్లో రిషబ్ పంత్ క్రీజ్ బయట ఉన్నాడు. ఫామ్లో ఉన్న పంత్ క్రీజ్ బయట ఉండటమేంటని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
కొంతమంది వయస్సు కేవలం ఒక సంఖ్య అని చెబుతారు. ఇప్పుడు జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో 64వ రౌండ్లో మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో గెలుపొందడం ద్వారా ఇజ్రాయెల్కు చెందిన 64 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్వెత్లానా జిల్బెర్మాన్ అది నిజమని నిరూపించింది.
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.
సుప్రీంకోర్టు సోమవారం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాన్నిసవరించాలని, ఒక వారంలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
భారత్- జింబాబ్వే మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది.