Home / President Droupadi Murmu
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని 'బర్తరఫ్' చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసిందని డీఎంకే తెలిపింది. నవంబర్ 2న అందజేసిన ఈ వినతిపత్రంలోపెండింగ్లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్కు సంబంధించిన అనేక సమస్యలను తెలిపారు.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సుప్రీం ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారత 50వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో (రీసెర్చ్ అండ్ రిఫరల్) కంటిశుక్లం ( కాటరాక్ట్) శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.