Home / President Droupadi Murmu
President of India Draupadi Murmu: భారత్కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారత వ్యోమగామిగా చరిత్రలో సృష్టించారు. మిషన్కు శుక్లా గ్రూప్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ప్రయోగం విజయంపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఫాల్కన్ 9 రాకెట్లో భారతదేశం నుంచి గ్రూప్ కెప్టెన్గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని […]
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదికపై భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు గీతాలు ఆలపించారు. ఈ క్రమంలో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్లో మూడురోజుల పర్యటనకు వెళ్లిన ఆమె డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని […]
PM Modi Says Birthday Wishes To President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నేతలు, అధికారులు రాష్ట్రపతికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. “వారి జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల […]
BreakingNews: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న విశాఖ రానున్నారు. బీచ్ రోడ్లో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను విశాఖ కలెక్టరేట్కు అధికారులు పంపించారు. జూన్ 10న ఉదయం పదకొండున్నర గంటలకు ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విమానంలో డిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం […]
PM Modi Meets President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి 1.30 నిమిషాలకు భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ చేసిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతి తొలిసారి భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి ప్రధాని వివరణ […]
President’s Rule Imposed in Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది […]
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది […]
President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే.. దాదాపు మూడు రెట్లు అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానంగా వన్ నేషన్ – […]
President Droupadi Murmu advises medical professionals to serve in interior parts of country: కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చిన యువ వైద్యులంతా వెనకబడిన, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో తమ సేవలు అందించేందుకు ముందుకు రావాలిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారంలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప […]
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]