Home / navy
India Pak War: భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లతో పాటు ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది. అలాగే గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపింది. ఈ నేపథ్యంలో […]