Home / national news
Delimitation : డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సౌత్ రాష్ట్రాల మధ్య మరోసారి రచ్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని బీజేపీ పార్టీ వాదిస్తోంది. ఈ క్రమంలో బుధవారం తమిళనాడులో నిర్వహించిన అన్ని పార్టీ సమావేశం ఆసక్తిగా మారింది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, అందువల్ల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంపై […]
DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డీకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఉహగానాలు వెల్లువెత్తగా, వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకే ఖర్గేను కలిశా : డీకే మల్లికార్జున ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్కు సంబంధించిన అంశమని డీకే శివకుమార్ తెలిపారు. ఖర్గే తమ పార్టీ అధ్యక్షుడు అన్నారు. […]
Supreme Court : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారంపై గెలిచి, అధికార పార్టీ కాంగ్రెస్లోకి వెళ్లిన పది ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం […]
UP: వివాహం గ్రాండ్గా జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు చాలా సంబురంగా ఉన్నారు. పెళ్లైన కొత్త జంట రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు అత్తగారి ఇంటిలో అడుగుపెట్టిన దగ్గర నుంచీ కుటుంబ సభ్యులను మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజూ సాయంత్రం అందరికీ చాయ్ అందించింది. కోడలు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గరు నుంచీ కుటుంబ సభ్యులు ఎంతో సంబురపడ్డారు. ఇంతలోనే వధువు పెద్ద కేకలు వేసింది. దీంతో అత్తింటి వారు ఏం జరిగిందోనని ఆందోళన […]
Maharashtra Minister Dhananjay Munde resigns: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఓ సర్పంచ్ హత్య జరగగా.. ఆ కేసులో ఆయనపై ఆరోపణలు నెలకొన్నాయి. ఈ నేపథ్ంయలనే మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ను నిందితుడిగా చేర్చారు. దీంతో ధనంజయ్పై కూడా ఆరోపణలు […]
PM Modi’s Lion Safari At Gujarat’s Gir On World Wildlife Day: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో గిర్ అభయారణ్యంలో పర్యటించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్య టన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలోపాల్గొన్నారు. గిర్ అభయారణ్యంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రధాని స్వయంగా కెమెరాతో అక్కడున్న సింహాలను ఫొటోలు తీయడం విశేషం. ప్రధానికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫీ అంటే […]
KKR IPL 2025 : మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ (ఐపీఎల్ 2025) టోర్నీ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లో క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది. కొత్త సీజన్కు నూతన జెర్సీతో సిద్దమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తాజాగా కెప్టెన్ను ప్రకటించింది. అజింక్య రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. సోమవారం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో […]
Tamil Nadu cm Mk stalin : లోక్సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రంలో లోక్సభ స్థానాలు తగ్గుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా వివాహం చేసుకున్న జంటలు అత్యవసరంగా పిల్లలను కనాలని కోరారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో […]
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఏపీలో 5, తెలంగాణలో 5 మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈసీ సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 10వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనున్నది. ఈ నెల 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు […]
Madhya Pradesh CM Mohan Yadav Announcement for Power Connection: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో నే ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు […]