Home / national news
ప్రభుత్వ ఆస్పత్రుల గురించి సాధారణంగా అందరూ చెప్పే మాట ఏంటి అంటే.. ఉన్న రోగాలు తగగడం తర్వాత విషయం కొత్త వాటిని రాకుండా చేస్తే చాలు. ఎందుకంటే ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి.. ప్రశ్నించే వారు లేరు అనే అహంకారంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మనం గమనిస్తే జరిగే విషయం ఒక్కటే.. నిర్లక్ష్యం.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానే జిల్లా షాపూర్లో సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెల్లవారు జామున బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 17 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పాకిస్థాన్ లో వరుస బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయం భయ,గా బ్రతుకుతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా
కాలం మారుతుంది.. కానీ దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇంకా ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ తలెత్తుతుంది. 2023 లో సగం సంవసారం పూర్తి అయిపోయింది కానీ ఇంకా మనుషుయులు తోటి మనుషులను కుల, మత, వర్ణ, వర్గ విభేదాలతో దూరం పెట్టడం..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్మాల్ నుంచి
ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై కొందరు దుండగులు కాల్పులు
త్రిపుర లోని ఉనకోటి జిల్లా కుమార్ ఘాట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయలైనట్లు తెలుస్తుంది.
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ నుంచి తికమ్గఢ్కు వెళ్తున్న మినీ ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో
ఢిల్లీకి చెందిన ఓ పిల్లలు లేని జంట.. కృత్రిమ గర్భధారణ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యంతో భార్య అండాలను ఆస్పత్రి వైద్యులు ఫలదీకరణం చేశారు. అయితే, ఈ విషయం పిల్లలు పుట్టిన తర్వాత బయటపడింది. డీఎన్ఏ పరీక్షల్లో తండ్రి వేరొకరి తెలియడంతో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్ "గుఫ్రాన్" హతం అయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం కౌశంబీ జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుఫ్రాన్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు.