Home / national news
Bomb Threats to Air India Flight: అలర్ట్. మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని టేకాఫ్ అయిన వెంటనే అక్కడే దింపారు. వివరాల ప్రకారం.. బోయింగ్ 777 ఎయిరిండియా విమానం ముంబై నుంచి న్యూయార్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి సుమారు 4 గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అజర్ […]
Vice President Dhankhar Admitted To AIIMS: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఎయిమ్స్కు తరలించారు. ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో ఆయనను తెల్లవారు జామున సుమారు రెండు గంటలకు ఎయిమ్స్ లో చేర్పిం చారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారని అధికార వర్గాలు చెప్పాయి. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, […]
India : ఇండియా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడంతోనే తగ్గించడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంపై ఇండియా అధికారిక వర్గాలు మాత్రం వ్యాఖ్యలను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమే అయినప్పటికీ ట్రంప్ ఆరోపణలతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. గతంలో సుంకాలు తగ్గించిన భారత్.. […]
MP Rahul Gandhi : గుజరాత్లో సొంత నేతలపై పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి బీటీమ్గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో 2027లో ఎన్నికలు.. గుజరాత్లో 2027లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో విజయం రాహుల్ దృష్టి సారించారు. రెండు రోజు పర్యటన నిమిత్తం […]
Revanth Reddy on Delimitation : దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ నేరుగా అధికారంలో లేదని, ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ఆరోపించారు. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత.. డీలిమిటేషన్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి […]
CM MK Stalin : లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై యుద్ధం ప్రారంభించారు. ఇదే విషయంపై తాజాగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జేఏసీని ఏర్పాటు చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, తీర్మానం చేశారు. తీర్మానం ఆధారంగా లేఖలు రాశారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాకు […]
Delhi CM Rekha Gupta : శీష్ మహల్లో కూర్చొని పనిచేసే సీఎంను కాను అని రేఖాగుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు. ఆప్ అధికారంలో ఉన్నంత కాలం ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. శీష్ మహల్ నిర్మించుకోడటంలో బిజీగా […]
Tamilisai Soundarajan : తమిళనాడులో ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ హీందీ భాషపై మండిపడుతున్నారు. హీందీ భాష అనేక స్థానిక భాషలను నిర్వీర్యం చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగంగా హీందీ భాషపై తమ వ్యతిరేకతను బయటపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో వారిని […]
PM Narendra Modi says india Will Be $5 Trillion Economy: దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ స్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై జరిగిన వెబినార్లో మోదీ ప్రసగించారు. ప్రధానంగా అందరిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం, ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేలా ప్రోత్సాహం అందించాలన్నారు. ఉద్యోగాలు సృష్టించడం, ఆర్థిక వృద్ధి పెంచేందుకు ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, కొత్త […]
Rahul Gandhi : లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు రూ.200 ఫైన్ విధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీకి జరిమానా విధిస్తూ ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణకు రాహుల్ బుధవారం హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది కోర్టును […]