Home / national news
ప్రేమ గురించి వర్ణించాలంటే.. మాటల్లో చెప్పలేనిది అనే మాట మాత్రం వాస్తవం. ఇక ఇటీవల ప్రేమ దేశాల్ని ఖండాల్ని కూడా దాటేస్తుంది. ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు కూడా కుటుంబాలను వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ ఇండియా కి వచ్చేస్తే..
జార్ఖండ్ లో దారుణం ఘటన చోటు చేసుకుంది. బైక్ తో గేదెను ఢీ కొట్టాడని ఓ గుంపు యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ దుండగుల దాడిలో గాయపడిన బాలుడు మృతిచెందడంతో.. బాలుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ
సిక్కింలో సంభవించిన వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి నుంచి మొదలైన ఈ వరదలు బుధవారం కూడా ఉధృతంగా సాగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికీ వరదల్లో 14 మంది మరణించగా.. మరో 102 మంది గల్లంతయ్యారు. అదే విధంగా ఈ వరదల్లో 26 మంది గాయపడగా..
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం గురించి ఇటీవల చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషన్ వైడ్ గా కూడా పలువురు ఆయనకు మద్దతుగా నిలిస్తే పలువురు వ్యతిరేకించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకున్నాడు. మోడల్, బాలీవుడ్ నటి హాజల్ కీచ్ ను యువీ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016, నవంబరు 30న వీరి పెళ్లి జరగగా జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. కాగా ఇప్పుడు తన భార్య హాజెల్ కీచర్ తాజాగా బంగారం లాంటి పాపకు జన్మనిచ్చింది.
హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కొండ చరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమవ్వగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మృతి చెందిన 54 మందిలో 51 మంది హిమాచల్
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఒకే రోజు 18 మరణించడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా ఇంత మంది చనిపోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తల్లిదండ్రులతో పాటు కొడుకు మృతి చెందగా కూతురు చికిత్స పొందుతోంది. అయితే వీరు ఆత్మహత్య