Home / national news
బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
విద్యుత్ సబ్సిడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో మరోమారు ఢిల్లీ ప్రభుత్వం మిస్ట్ కాల్ ఇవ్వండి, విద్యుత్ సబ్సిడీ పొందండి అంటూ ప్రకటించింది.
ఒడిశాలోని ఒక వ్యక్తి తన భార్య అనుమతితో ట్రాన్స్ జెండర్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతనిభార్యవారి వివాహాన్ని అంగీకరించడమే కాకుండా, ఒకే ఇంట్లో కలిసి ఉండటానికి అంగీకరించింది.
భారత్ జోడో యాత్రతో భాజపాకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు మోదీపై విమర్శలు గుప్పించారు
జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
తల్లీపిల్లల అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. కొడుకుకు ఆకలేస్తుందేమోనని ముందే కొసరికొసరి తినిపిస్తుంటారు. కానీ ఓ అమ్మ అన్నం పెట్టలేదని 8 ఏళ్ల కుమారు పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మరి చూసేద్దామా..
బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఉద్దేశించి కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక సంచలన వ్యాఖ్యలు చేసారు. 30కి పైగా ఐటీ కంపెనీలు మురికినీటి కాలువలను ఆక్రమించుకున్నాయని అన్నారు. ధనికులైనా పేదవారైనా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలని మేము మా అధికారులను కోరాము.
చాలా మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ తర్వాత కూడ జాతీయ స్థాయి పరీక్లో విజయం సాధించడం కష్టంగా ఉంటోంది. హర్యానాకు చెందిన తనిష్క ఇంజనీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షలను ఒకే సంవత్సరంలో సాధించగలిగింది.
ఉత్తరప్రదేశ్ లో సోమవారం అర్థరాత్రి ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. కటిక చీకటిలో ప్రకాశవంతంగా వెలుగుతూ ఓ నక్షత్రాల గొలుసు( కదులుతున్న రైలు) లాంటి ఆకారం కదులుతూ అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.