Home / Mumbra Railway Station
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేడు సోమవారం పనిదినం కావడంతో ప్రయాణికులు భారీగా ఎక్కారు. దీంతో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు పదుల సంఖ్యలో పట్టు కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఘటన జరిగిన సమయంలో రైలు వేగంగా వెళ్తుండటంతో ఐదుగురు […]