Home / Mumbai
ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. వీటితో మొత్తం కేసులు 300కి చేరువయ్యాయి.
ముంబైలో ప్రారంభమైన ఓ స్టార్టప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఇలాంటి ఓ కంపెనీని చూస్తామని కానీ ఊహించలేందంటూ పలువురు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారికి కర్మకాండలు జరిపిస్తుందట.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీఫ్ శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిగొన్నాయి. ప్రారంభం నుండి ఊగిసలాడుతూ పలు కంపెనీలు ట్రేడింగ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 843.79 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.45 పాయింట్లు నష్ట పోయింది
ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్లో 12 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోనే చాలామంది చిక్కుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు.
గాడ్ ఫాదర్ సినిమా చూస్తూ సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టపాసులు పేల్చి అభిమాన హీరోకు జేజేలు పలికారు. దీంతో దేవుడా అనుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్క ఉదుటన ధియేటర్ బయటకు పరుగులు తీసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొనింది
రెండు కొప్పులు ఒకేచోట ఇమడలేవని, మహిళలు కలిసుండటం కుదరని పని అని పెద్దలు చెబుతుంటారు. ముంబై లోకల్ ట్రైన్ లె మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది.
దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలుకు స్వల్ప ప్రమాదం చోటు చేసుకొనింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బ తినింది