Home / Mumbai
దసరా వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తుంటారు. జగన్మాతను వివిధ రూపాల్లో తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మరి దసరా పండుగ అంటుంటాం కానీ అసలు ఈ పండుగకు దసరా అనే పేరు ఎందుకు వచ్చింది. మరి దరసరా పండుగ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దాని ప్రత్యేకలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
హైదరబాదు పార్క్ హయత్ స్టార్ హోటల్ లో ఓ ఘటన చోటుచేసుకొనింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదై ఉండడం కూడా గమనార్హం.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి 'ప్లాన్ 2047' అనే బుక్లెట్ను స్వాధీనం చేసుకుంది. పిఎఫ్ఐ మరియు దాని 'దేశ వ్యతిరేక' కార్యకలాపాల పై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా ఈ దాడి జరిగింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల బృందం ముంబైలోని నవ సేవా పోర్ట్ నుండి హెరాయిన్ పూసిన 20 టన్నుల కంటే ఎక్కువ లైకోరైస్ను కలిగి ఉన్న కంటైనర్ను స్వాధీనం చేసుకుంది.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే 'అధిష్' బంగ్లా నిర్మాణం అక్రమమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. రెండు వారాల్లోగా బంగ్లా నిర్మాణాన్ని కూల్చివేయాలని పరిపాలనను హైకోర్టు ఆదేశించింది.
పాఠశాల లిఫ్ట్ లోపల కాలు, బయట శరీరం ఇరుక్కుని ఒక ఉపాధ్యాయురాలు మరణించింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో జరిగింది.
ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ వివనాలను వెల్లడించింది.