Home / Mumbai
Bomb threat to schools in mumbai: ముంబైలోని రెండు ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు అనుమాస్పాదవస్తులు కనిపించలేదని తెలిపారు. బాంబులు ఉన్నట్లు పోలీసులకు మెయిల్ వచ్చింది. డియోనార్ లోని కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు సమతా నాగలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ […]
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేడు సోమవారం పనిదినం కావడంతో ప్రయాణికులు భారీగా ఎక్కారు. దీంతో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు పదుల సంఖ్యలో పట్టు కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఘటన జరిగిన సమయంలో రైలు వేగంగా వెళ్తుండటంతో ఐదుగురు […]
RBI Review: ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతమున్న రెపోరెటు 6 నుంచి 5.5 శాతానికి తగ్గనుంది. కాగా వరుసగా మూడోసారి ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో వాహన, గృహ, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ఇక వడ్డీ రేట్ల తగ్గింపుతో […]
National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాలు వీటిలో ఉన్నాయి. తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు దొరికాయి. పాక్ నుంచి […]
Raids: ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అవినీతి అధికారి చిక్కాడు. ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు అక్కడ బయటపడిన బంగారం, డబ్బు చూసి నోరెళ్ల బెట్టారు. అసలు ఆ అధికారికి ఇంత నగదు, బంగారం ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ విచారణ చేసతోంది. హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. బిల్డర్స్ తో కుమ్మక్కై 41 భవనాలకు […]
AP IPS Officer PSR Anjaneyulu Arrested: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్లో తన నివాసంలో అరెస్ట్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ […]
Intelligence alert that expected Terror attack on Indian: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ముంబై ఉగ్రవాదుల సూత్రధారి తహవూర్ ఠానాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చారు. ఈ మేరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఐఈడీ, డ్రోన్ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి.అంతేకాకుండా నదిమార్గాల్లో తీవ్రవాదులు చొరబడే […]
Mumbai Bowler Vignesh Puthur instagram followers increased over night: ఐపీఎల్ 2025లో ముంబై జట్టు తరపున అరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్లోనే విఘ్నేష్ పుతూర్ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా.. ఈ మ్యాచ్లో చెన్నై కష్టతరంగా విజయం సాధించింది. అలవోకగా గెలుస్తుందని అనుకున్న తరుణంలో విఘ్నేష్ పుతూర్ ధాటికి చెన్నై బ్యాటర్లు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. […]
IPL 2025 : చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత ముంబయి బ్యాటింగ్ చేయనుంది. చెన్నై జట్టు : రచిన్, రుతురాజ్, హుడా, దూబె, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్, ఎల్లిస్, ఖలీల్. ముంబయి జట్టు : రోహిత్ శర్మ, రికల్టన్, విల్ జాక్స్, సూర్య, తిలక్, నమన్, రాబిన్ మింజ్, శాంట్నర్, […]
Bomb Threats to Air India Flight: అలర్ట్. మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని టేకాఫ్ అయిన వెంటనే అక్కడే దింపారు. వివరాల ప్రకారం.. బోయింగ్ 777 ఎయిరిండియా విమానం ముంబై నుంచి న్యూయార్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి సుమారు 4 గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అజర్ […]