Home / Mumbai
Ludhiana Court issues arrest warrant against actor Sonu Sood: ప్రముఖ నటుడు సోనుసూద్కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు సోనూసూద్కు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మోసం కేసులో సోనూసూద్ వాంగ్మూలం ఇచ్చేందుకు రాకపోవడంతో ముంబైలోని అందేరి వెస్ట్లో ఉన్న ఒషివారా […]
India vs England 5th 20 match India thrashes England by 150 runs: ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత జట్టు 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభం నుంచే చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్(16) త్వరగా పెవిలియన్ చేరగా.. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ […]
Sunil Gavaskar and Sachin dance in Wankhede Stadium in Mumbai: ముంబైలోని వాంఖడే స్టేడియం జూబ్లీ వేడుకల్లో ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సరికొత్త అవతారం ఎత్తారు. ఒకరు పాటలు పాడగా.. మరొకరు స్టెప్పులు వేసి అలరించారు. సునీల్ గవాస్కర్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యాఖ్యాత అవతారం ఎత్తగా.. సచిన్ తనకు మొదటి నుంచి అలవాటైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. క్రమశిక్షణను కొనసాగిస్తున్నారు. […]
Shah Rukh Khan Receives Death Threat: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్కు ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏదోకరకంగా ఆయనకు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో […]
ముంబై లోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతను తన బీఎండబ్ల్యూ తో స్కూటర్ను ఢీకొట్టి ఒక మహిళ చనిపోవడంతో జూలై 7 నుండి పరారీలో ఉన్నాడు.
గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ 30వ స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేను హెచ్ఆర్ కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్ నిర్వహించింది.
దేశవ్యాప్తంగా ఐదవ విడత లోకసభ పోలింగ్ జరుగుతోంది. ముంబైలో పోలింగ్ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హ్రితిక్ రోషన్ ఆయన కుటుంబసభ్యులున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఆయన కొంత సేపు మీడియాతో ముచ్చటించారు
: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు .
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.