Home / MP Raghunandan Rao
BJP MPs DK Aruna and RaghuNandan Rao Statements About Banakacharla: ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ ఛాంబర్లో తెలంగాణ అన్ని పార్టీల ఎంపీలతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ రివ్యూలో బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఇందులో […]
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కుటుంబంపై ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపారని తెలిపారు. కాగా కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో […]
Raghunandan Rao said MLC Kavitha Starting a New Political Party: జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టుబోతున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కొంత కాలంగా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా అర్థమవుతుందని అన్నారు. గతంలో పార్టీని పెట్టి తెలంగాణ అంతటా పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల తరహాలోనే కవిత కూడా చేయనున్నారని తెలిపారు. ఇవాళ మెదక్ […]
MP Raghunandan Rao : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు. ఈ నెల 16 వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు మూడు రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఇది కాంగ్రెస్ సర్కారు తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. 1973లో హెచ్సీయూ పెట్టినప్పుడు 2,374 […]
MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ […]