Home / Messile Attack
India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కాగా పహల్గామ్ దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై సైనిక దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పైకి పాక్ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ దాడులను భారత ఆర్మీ ద్విగిజయంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ […]