Home / Latest Business News
బులియన్ మార్కెట్ లో బంగారు ఆభరణాల ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. భారత్లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,650 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,620లుగా ఉంది.
దేశంలో గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత వారం రోజుల్లో జూలై10న స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. 11 వ తేదీన కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు నేడు ( జూలై 12, 2023 ) అటు పెరగకుండా.. ఇటు తగ్గకుండా స్థిరంగా ఉండడం గమనార్హం. బులియన్ మార్కెట్లో
తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ భారత్ కు చెందిన వేదాంతతో $19.5 బిలియన్ల సెమీకండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలిగినట్లు సోమవారం తెలిపింది.ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ మరియు వేదాంత గుజరాత్లో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాయి.
గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూ, మళ్ళీ తగ్గుతున్న విషయం తెలిసిందే. ఒకరోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. శనివారం పసిడి ధరలు తగ్గగా, ఆదివారం మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం (జూలై 10) మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఈరోజు నమోదైన ధరల ప్రకారం..
Twitter vs Threads: ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్పై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ ఉంటే బాగుంటుందని చీటింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఒక ట్వీట్కు రిప్లైగా మస్క్ ఈ కామెంట్ చేశారు.
విదేశాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో మన దేశ బులియన్ మార్కెట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఈరోజు ( జూలై 4, 2023 ) 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.54,050కి విక్రయిస్తున్నారు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. గతంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070 ఉండగా
కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో మన దేశ బులియన్ మార్కెట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఈరోజు సోమవారం (3 జూలై, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల మేరకు
Elon Musk: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ వినియోగదారులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో మరో సంచలన మార్పులు చేసి యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చారు మస్క్. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై కూడా తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు వెల్లడించారు.
భారత దేశ చరిత్రలో అతి పెద్ద విలీనం జరిగింది. శనివారం నాడు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం అయ్యింది. దీంతో ప్రపంచంలోని అతి పెద్ద విలువైన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నాలుగవ స్థానంలో నిలుస్తుంది
దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెల వసూళ్లు 1 లక్ష 61 వేల497 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో 31వేల 013 కోట్లు, ఎస్జీఎస్టీ కింద 38వేల 292 కోట్లు, ఐజీఎస్టీ కింద 80వేల 292 కోట్లు చొప్పున వసూలైనట్లు వెల్లడించింది.