Home / Latest Business News
ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్, రుణదాతలతో పెరిగిన ఉద్రిక్తత మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని విభాగాలలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. మెంటరింగ్, లాజిస్టిక్స్, ట్రైనింగ్, సేల్స్, పోస్ట్-సేల్స్ మరియు ఫైనాన్స్ వంటి వివిధ విభాగాల ఉద్యోగులకు తొలగింపులను తెలియజేయడానికి కంపెనీ హెచ్ఆర్ బృందం జూన్ 16న తన కార్యాలయాల్లో ఫోన్ కాల్లు మరియు వ్యక్తిగత సమావేశాల ద్వారా వ్యక్తిగత చర్చలు నిర్వహించింది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో రెండు రోజులుగా ధరలు మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 19, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది.
పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ తగిలింది. ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగడం అందరికీ షాక్ కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 17, 2023 ) తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం..
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు (జూన్ 15) కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,050 లు ఉండగా..
బులియన్ మార్కెట్ నిత్యం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. అయితే గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గడం లేదా స్థిరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ( జూన్ 13, 2023 ) బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో తులంపై రూ. 100 వరకు తగ్గుముఖం పట్టింది.
దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తరుణంలో తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా.. సోమవారం ( జూన్ 12, 2023 ) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత కొంత కాలం నుంచి బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా బంగారం ధర తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ పసిడి ధరలు పెరిగి షాక్ ఇచ్చాయి. శుక్రవారం తులం గోల్డ్పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది.
దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో నేడు ( జూన్ 9 , 2023 ) తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్పై రూ. 430 వరకు తగ్గింది. బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ప్రస్తుతం నేడు కూడా ( జూన్ 8, 2023 ) బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.