Home / Jammu Kashmir
తీవ్రవాదులతో సంబంధాలు కలిగివున్నందుకు జమ్ము కశ్మీర్ లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, ఉద్యోగులు నార్కో-టెర్రర్ సిండికేట్ను నడుపుతున్నారు మరియు ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి నిషేధిత సంస్థలకు సహాయం చేస్తున్నారు.
శనివారం జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్ అనే కాశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ జిల్లాలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నివసిస్తున్నవారు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
సూపర్ మార్కెట్లకు, వైన్ షాపులకు తేడా లేకుండా చేశారు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూ-కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. అయితే దీనిని భాజపా శ్రేణులు ఖండిస్తున్నారు
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సిన్హాతో పాటు అయన వైష్టోదేవిని దర్శించుకున్నారు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.
జమ్ముకశ్మీర్లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.
జమ్ముకశ్మీర్లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్ ప్రకటించనున్నారు.