Amith Shah: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన కామెంట్స్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Amith Shah: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన కామెంట్స్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Jammu Kashmir

#Jammu Kashmir

Amith Shah: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన కామెంట్స్

Amith Shah: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన కామెంట్స్

జాతీయం | October 5, 2022

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Amith Shah: పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తాం…కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amith Shah: పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తాం…కేంద్ర హోం మంత్రి అమిత్ షా

జాతీయం | October 4, 2022

జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Amit Shah :జమ్ము కశ్మీర్ లో హోం మంత్రి అమిత్ షా పర్యటన

Amit Shah :జమ్ము కశ్మీర్ లో హోం మంత్రి అమిత్ షా పర్యటన

జాతీయం | October 4, 2022

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జమ్ముకశ్మీర్‌ లో పర్యటిస్తున్నారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సిన్హాతో పాటు అయన వైష్టోదేవిని దర్శించుకున్నారు

Jammu Kashmir: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!

Jammu Kashmir: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!

క్రైమ్ | October 4, 2022

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో వరుస పేలుళ్లు.. ఉగ్రమూకల వ్యూహమేనా..?

Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో వరుస పేలుళ్లు.. ఉగ్రమూకల వ్యూహమేనా..?

క్రైమ్ | September 29, 2022

జమ్ముకశ్మీర్‌లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ పేరు ప్రకటన నేడే..!

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ పేరు ప్రకటన నేడే..!

జాతీయం | September 26, 2022

జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్‌ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్‌ ప్రకటించనున్నారు.

Jammu Kashmir: ఇద్దరు మిలిటెంట్లు అరెస్ట్

Jammu Kashmir: ఇద్దరు మిలిటెంట్లు అరెస్ట్

జాతీయం | September 22, 2022

జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా దళాల సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు దొరికారు.

Kashmir: నేడు కశ్మీర్ లో మొట్ట మొదటి మల్టీఫ్లెక్స్ ప్రారంభం

Kashmir: నేడు కశ్మీర్ లో మొట్ట మొదటి మల్టీఫ్లెక్స్ ప్రారంభం

జాతీయం | September 20, 2022

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్‌లో కాశ్మీర్ మొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ థియేటర్ చైన్ ఐనాక్స్ సహకారంతో, బాదామి బాగ్ కంటోన్మెంట్ సమీపంలోని శివపోరా వద్ద మల్టీప్లెక్స్ మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా థియేటర్లను కలిగి ఉంది.

Jammu Kashmir: టెన్త్ టాపర్ గా ముగ్గురు పిల్లల తల్లి

Jammu Kashmir: టెన్త్ టాపర్ గా ముగ్గురు పిల్లల తల్లి

జాతీయం | September 16, 2022

జమ్ముకశ్మీర్‌కు చెందిన సబ్రినా ఖలిక్‌ ముగ్గురు పిల్లలకు తల్లైనా టెన్త్ టాపర్ గా నిలిచి వార్తల్లో కెక్కింది. సబ్రినా పెళ్లికి ముందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకుంది. కానీ పై చదువులు చదువాలన్న కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.

Jammu and Kashmir: కాశ్మీరు లోయలో పడిన బస్సు.. 11 మంది స్పాట్ డెడ్

Jammu and Kashmir: కాశ్మీరు లోయలో పడిన బస్సు.. 11 మంది స్పాట్ డెడ్

జాతీయం | September 14, 2022

జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

← 1 2 3 4 5 →

తాజా వార్తలు

మరిన్ని
  • Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

    May 14, 2025
  • Chandrababu : నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా.. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా : సీఎం చంద్రబాబు

    May 14, 2025
  • Israel- Hamas War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 48 మంది మృతి

    May 14, 2025
  • Pawan Kalyan Step in OG: బిగ్‌ బ్రేకింగ్‌.. ఓజీ ఈజ్‌ బ్యాక్‌ – సెట్లోకి అడుగుపెట్టిన పవన్‌ స్టార్‌

    May 14, 2025
  • Maharashtra CM : రోహిత్‌ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన మహారాష్ట్ర సీఎం

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam