Home / Jammu Kashmir
US President Donald Trump on India Pakistan Relation: భారత్-పాక్ యుద్ధానికి విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మరణాలు, విధ్వంసం తప్పే ఏమి లేవని భారత్-పాక్లోని శక్తిమంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. లక్షల మంది అమాయక […]
Missile Attack: పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. పహల్గామ్ దాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పుకొడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జమ్ము కాశ్మీర్ […]
Terror Strike attempt chance In Jammu and srinagar jails: జమ్మూకశ్మీర్లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఐదు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనగర్, జమ్ములోని జైళ్ల లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. కాగా, జమ్మూకశ్మీర్ జైళ్లలో హైప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత […]
Top LeT commander ltaf lalli killed by India Army in Bandipora: జమ్మూకశ్మీర్లో వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బందిపొరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ భీకర కాల్పుల్లో లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు మట్టుబెట్టనట్లు […]
Kashmir Terror Attack : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2000లో బిల్ క్లింటన్ భారత్లో పర్యటన.. అగ్రరాజ్యం అగ్ర నేత ఇండియాను […]
Pahalgam : జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ఈ సమయాన తాము భారత్ తో ఉన్నట్లు తెలియజేశాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనరల్ అంటోనియో గుటెర్రెస్ ఈ చర్యను ( Pahalgam Terror Attack ) హేయమైనదిగా అభివర్ణించారు. అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులు చేయడం పిరికివాళ్ల లక్షణమన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ పహల్గాం ఉగ్ర దాడిని ఖండించారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. […]
Encounter in Baramulla’s Uri: జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బారాముల్లాలోని ఉరి ప్రాంతంలో బుధవారం కొంతమంది ఉగ్రవాదులు భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. ఈ సమయంలో గుర్తించిన భారత్ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్లోని ఉరి సెక్టార్ వద్ద సర్జీవన ప్రాంతం నుంచి దేశంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే భారత్ బలగాలు ఆపరేషన్ చేపట్టి […]
పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు 20కిపైగా మృతులు దాడికి బాధ్యత వహిస్తున్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది దాడిని మెహబూబా ముఫ్తీ ఖండించారు Pahalgam : జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20కిపైగా మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ పర్వత శిఖరం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం లేదని కాలినడకన లేదా గుర్రాలపై […]
Jammu Kashmir Rain : జమ్మూ కశ్మీర్లో రెండు రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెతింది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందారు. రాంబన్ జిల్లాలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. వరదల వల్ల చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. కొండ […]
Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, గత నాలుగు రోజులుగా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా, జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజ్బాగ్లోని ఘాటి జుతానా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులు, భద్రతా దళాలు మధ్య కొత్త ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అదనపు బలగాలను తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, […]