Home / Jammu Kashmir
PM Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ముకాశ్మీర్ పర్యటనలో భాగంగా రూ. 1486 కోట్లతో చీనాబ్ నదిపై 1.31 కి.మీ. మేర నిర్మించిన వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. అలాగే శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆనందంతో చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు తీశారు. అలాగే రూ. 46 వేల కోట్లతో రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి […]
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, భారత్ లో మొట్టమొదటి కేబుల్- స్టేడ్ రైలు వంతెనను ప్రధాని మోదీ జాతీకి అంకితం చేయనున్నారు. అలాగే కత్రాలో రూ. 46 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చీనాబ్ రైల్వే వంతెన మీదుగా పరుగులు […]
JK: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. లష్కరే తోయిబాకు చెందిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ముష్కరులను, వారి సానుభూతి పరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు ఉగ్రవాద సానుభూతి పరులను అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా పాక్ కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని ఇవాళ […]
JK: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 6న జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా ప్రధాని జమ్ముకాశ్మీర్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ముందుగా శ్రీనగర్ కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రోగ్రాం వాయిదా పడింది. అనంతరం ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగడంతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా […]
Delhi: హిందూవులకు పవిత్రమైన అమర్ నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో జమ్ముకాశ్మీర్ తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే అమర్ నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే జూలై 3 […]
Terrorist: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించింది. మరోవైపు జమ్ముకాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకోవైపు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షోపియాన్ […]
Encounter is Continue in Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అనుమాతులను అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు […]
4 Terrorist arrested in Jammu & Kashmir: కొంతకాలంగా జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత వాతావరణం ఆందోళనకరంగా ఉంది. అయితే మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆర్మీ, భద్రతా సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న చోట తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో ముష్కరులను హతమార్చాయి. అలాగే పెద్ద […]
2 Terrorist Arrested Jammu & Kashmir: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితి మారిపోయింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాగే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో స్థానికల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ము కాశ్మీర్ లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను […]
US President Donald Trump on India Pakistan Relation: భారత్-పాక్ యుద్ధానికి విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మరణాలు, విధ్వంసం తప్పే ఏమి లేవని భారత్-పాక్లోని శక్తిమంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. లక్షల మంది అమాయక […]